నేడు టిబెట్ గా పిలవబడుతున్న దేశపు పాత పేరు తిబ్బత్. అత్యంత విశాల దేశం. హిమాలయాలకు ఉత్తరం వైపు ఉంటుంది. ఎక్కువ పర్వత ప్రాంతం. భారత్ నుండి చైనాకు టిబెట్ గుండా నడక మార్గాలు రెండు. 1) సిక్కిం గుండా ప్రాచీన...
ఈనెల 19వ తేదీ రాత్రి బీహార్లోని పూర్ణియా జిల్లా బైసి పోలీస్ స్టేషన్ పరిధిలోని మఝ్వా గ్రామంలోని మహా దళిత కాలనీపై ముస్లిం మూక దాడి చేసి వారి ఇళ్ళను అగ్నికి ఆహుతి చేసింది. ఈ దాడిలో సుమారు డజను గృహాలు...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర...
భారత్ నౌకాదళంలో గొప్పశకం ముగియనుంది. భారత నౌకాదళంలో తొలి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ రాజ్పుత్ ఇకపై విశ్రాంతి తీసుకోనుంది. 41 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్ఎస్ రాజుపుత్ తన సుదీర్ఘ ప్రస్థానానికి శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ...
కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం...
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు....
దేశంలో విజృంభిస్తున్న కరోనా కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా దేశంలో సగం (50శాతం)మంది ఇంకా మాస్క్లు పెట్టుకోవడంలేదని కేంద్రం వెల్లడించింది. మాస్క్లు ధరిస్తున్నవారిలో కూడా 64శాతం మంది ముక్కును కప్పి ఉంచేలా సరిగా...
సింహపురి వైద్య సేవా సమితి అధ్వర్యంలో నిర్వహిస్తున్న జయ భారత్ హాస్పిటల్లో కోవిడ్ పేషంట్స్ కి చేస్తున్న సేవలను గుర్తించి ఆక్సిజన్ కొరత తీర్చడానికి దాతలు ముందుకు వచ్చారు. DP గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు వారు CSR నిధుల క్రింద...
పశ్చిమ బెంగాల్లో గవర్నర్ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు మంత్రులతో సహా మరో ఇద్దరు తృణమూల్ నేతలు అరెస్ట్ కావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్ జగదీప్ ధన్కడ్ ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం తృణమూల్...
ఐఐటీ మద్రాస్, అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ బయెరియాక్టర్ సాయంతో మనిషి మెదడు కణజాలాన్ని అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతతో ఆర్గనాయిడ్స్గా పిలిచే ఈ బ్రెయిన్ టిష్యూస్ల వృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు...