News

News

గబ్బిలాల్లో మరో ప్రమాదకర వైరస్ ను గుర్తించామంటున్న చైనా శాస్త్రవేత్తలు : ప్రపంచం దృష్టిని మరల్చడానికి చైనా నాటకాలాడుతోందంటున్న పలు దేశాలు

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుకపై పరిశోధన జరుగుతున్న సమయంలోనే చైనా పరిశోధకుల అధ్యయనంలో మరో ఆందోళనకర అంశం వెలుగు చూసింది. గబ్బిలాల్లో కొత్త రకపు కరోనా వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19...
News

ఆన్లైన్లో ఆలయ దర్శనం, ఇంటి నుంచే పూజలు

కరోనా వేళ ఆలయాలు మూతపడటం, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంతో.. అధికశాతం మంది ఆలయంలో ఉండే భక్తి భావనకు, ప్రశాంతతకు దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న దేవదాయశాఖ ఇంటి నుంచే పూజల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఆలయాల సేవలన్నింటినీ ఆన్‌లైన్‌...
News

చైనా దారుణాలను వెలుగులోకి తెచ్చిన భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం

అమెరికాలోని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌కు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం లభించింది. బజ్‌ఫీడ్‌ న్యూస్‌ సంస్థలో పని చేస్తున్న మేఘా రాజగోపాలన్ చైనాలోని షింజియాంగ్‌ ప్రాంతంలో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చైనా దేశంలో నిర్వహిస్తున్న నిర్బంధ శిబిరాలను...
News

కోవిడ్ సేవా కార్య‌క్ర‌మాల్లో హెచ్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవకులు

కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో యూ.ఎస్‌.ఏ లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్‌.ఎస్‌.ఎస్‌) స్వయంసేవకులు క‌రోనా క‌ట్ట‌డిలో, వ్యాక్సినేష‌న్ ప్ర‌కియ‌లో స‌హాయ స‌హ‌కారాలు అందించారు. అమెరికా దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 198 పట్టణ కేంద్రాల్లో ఉన్న‌ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు, ఆరోగ్య సిబ్బందికి...
News

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – సీజేఐకి వినతి పత్రం అందజేసిన గో సేన ఫౌండేషన్

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్, తితిదే పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోహింస ఆగాలని,...
News

కరోనా చికిత్సలో కొత్త మందు – హైదరాబాద్ కంపెనీ తయారీ

కరోనాను అరికట్టేందుకు హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ మరో ముందడుగు వేసింది. తాము తయారుచేసిన ‘అవిప్టాడిల్’ ఔషధానికి అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ శుక్రవారం కోరింది.డీజీసీఐ...
News

భారత్ లో చైనా గూఢచర్యం – సరిహద్దుల్లో పట్టుకున్న సైన్యం

భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్ జున్వే.. చైనా గూఢచారిగా బీఎస్‌ఎఫ్ విచారణలో వెల్లడైంది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్వే.. మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో సిమ్‌ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు...
News

కోవిడ్ మందులు, చికిత్సా పరికరాలపై జీఎస్టీ తగ్గింపు – కేంద్రం నిర్ణయం

కొవిడ్‌ చికిత్సలో అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సా ఔషధాలు సహా పలు రకాల మందులపై పన్ను రేట్లను తగ్గించేలా జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశమైన...
News

చైనా భూలోక నరకం సృష్టించింది – వెల్లడించిన ఆమ్నెస్టీ

వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీలు నివసించే షిన్‌జియాంగ్ రాష్ట్రంలో చైనా ఘోర నేరాలకు పాల్పడుతోందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది. వీగర్లు, కజఖ్‌లు, ఇతర ముస్లిం మైనారిటీలను చైనా సామూహికంగా నిర్బంధిస్తోందని, వారిపై నిత్యం నిఘా పెడుతోందని, తీవ్రమైన...
News

క్రీడా భారతి ఆధ్వర్యంలో యోగా సప్తాహం… కోటి సూర్య నమస్కారాలు లక్ష్యం..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విరాట్ భారత్, క్రీడా భారతి ఆధ్వర్యంలో ‘యోగా సప్తాహం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 7 రోజుల్లో కోటి సూర్య నమస్కార యజ్ఞాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు దీని కోసం https://www.viratbharat.org/ లో రిజిష్టర్...
1 1,988 1,989 1,990 1,991 1,992 2,291
Page 1990 of 2291