News

News

రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం పచ్చజెండా

భారతీయ రైల్వేలో కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 700 MHz బ్యాండ్‌లో 5 MHz స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.25వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది....
News

కేంద్ర టీకా విధానం హర్షణీయం – ఓవైసీ

వ్యాక్సీన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన ఓవైసీ నేరుగా వ్యాక్సినేషన్ వేసే ‘వాక్ ఇన్ వ్యాక్సినేషన్’ విధానాన్ని అభినందించారు. నూతన...
News

రైతుకు బాసట : కనీస మద్దతు ధరలను పెంచిన కేంద్రం

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పంటల కనీస మద్దతు ధరలను (MSP) కేంద్రం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బుధవారం జరిగిన కేబినెట్‌ కమిటీ సమావేశంలో నూతన కనీస మద్దతు ధరలకు ఆమోదం లభించింది. 2021-22 మార్కెట్‌ సీజన్‌కు...
News

వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్..

భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు. చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటివరకూ 178...
News

మైనారిటీలు జనాభా నియంత్రణ పాటించాలి – అస్సాం సీఎం

పేదరికాన్ని తగ్గించాలంటే జనాభాను నియంత్రించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. తగినంత వరకు కుటుంబ నియంత్రణ విధానాన్ని అనుసరించాలని మైనారిటీలను కోరారు. శాసన సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 30 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం...
News

కరోనా గండంలోనూ ఆశాజనకంగా భారత వృద్ధి రేటు… జి-20 దేశాల్లో మెరుగైన ఆర్థిక అభివృద్ధి..

కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రెండో అర్ధ భాగంలో బలంగా కోలుకుందని ఆర్థిక శాఖ పేర్కొంది. దీనితో కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న జీ-20 కూటమిలోని అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు...
ArticlesNews

మళ్ళీ వెలిగిన సనాతన ధర్మ ‘జ్యోతి’

ఈ రోజులలో S.C కాలనీలలో హిందువులుగా మిగిలినవారికి పెళ్లిళ్లు అవడం కష్టంగా మారింది. క్రైస్తవ మిషనరీలు సాగించిన ప్రచారం వలన, ప్రలోభాలకు లొంగి అనేకమంది S.Cలు క్రైస్తవ మతంలోకి వెళ్లారు. ఒకప్పుడు ఏ కొందరికో పరిమితం అయిన క్రీస్తు మతం మహమ్మారిలా...
News

ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై… రాకెట్ దాడులు..

ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై వరుస రాకెట్ దాడులు జరిగాయి. బాగ్దాద్లోని బలాద్ వైమానిక స్థావరంపై బుధవారం మూడు రాకెట్లతో దాడి జరగగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. ఈ స్థావరంలో విదేశీ కాంట్రాక్టర్లు కూడా...
News

వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్..

భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు. చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటివరకూ 178...
News

భారత సరిహద్దుల్లో… చైనా వైమానిక విన్యాసం.. అప్రమత్తమైన సైన్యం..

తూర్పు లడ్డాఖ్ లో భారత్‌, చైనాల మధ్య ఏడాదిగా సైనిక ప్రతిష్టంభన నెలకొంది. ఘర్షణల కారణంగా రెండువైపులా ప్రాణనష్టం సంభవించింది. తీవ్ర చర్చల తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయి. మిగతా ప్రాంతాల్లో ఉపసంహరణపై చర్చలు జరిగినా.....
1 1,990 1,991 1,992 1,993 1,994 2,291
Page 1992 of 2291