News

News

మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ… కేంద్ర పథకాలను అమలు చేయాలని ఆదేశం..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెంగాల్ రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చూపకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని...
News

రేవుపోలవరంలో సముద్రతీరంలో వివేకానందుడి విగ్రహావిష్కరణ

విశాఖ జిల్లా, ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలోని ఉమామాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామ యువత ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి...
News

దేశంలో గణనీయంగా పెరిగిన కరోనా రికవరీ రేటు… తగ్గుతున్న కేసులు… ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు…

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. అలాగే 29 రోజులుగా రోజువారీ కేసుల కంటే రికవరీలే అధికంగా నమోదుకావడం ఊరటనిస్తోంది. ప్రభుత్వాలు విధించిన వైరస్‌ కట్టడి ఆంక్షలు...
News

భారత్‌కు రానున్న అమెరికా దిగ్గజ సంస్థ

అమెరికా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అప్లైడ్‌ మెటీరియల్స్ భారత్‌లో పరిశ్రమను నెలకొల్పేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల పరిశ్రమకు కావాల్సిన పరికరాలు, సేవలు,...
ArticlesNews

వంద జన్మలనియ్యి… అన్ని జన్మలలోనూ తల్లి భారతి చరణాల వద్ద రాలిపోయే వరమియ్యి…

ఓ పరమేశ్వరా! వంద జన్మలెత్తినా...ఈ పవిత్ర భారతదేశంలోనే పుట్టే వరమివ్వు... భరతమాత సేవలో మరణమైనా నాకు అమృతమే ..... అంటూ నవ్వుతూ ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్.. నేడు ఆయన జయంతి. మాతృ భూమి కోసం తన ప్రాణాలను...
News

జి7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా భారత్….. పాల్గొననున్న ప్రధాని మోడీ

జి-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వర్చువల్‌గా పాల్గొననున్నారు. శని ఆదివారాల్లో జరిగే సమావేశాలకు హాజరుకానున్నారు. బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, కెనడా సభ్య దేశాలుగా ఉన్న ఈ కూటమి సమావేశాలు శుక్రవారం ఆరంభం కానున్నాయి....
News

ఈ ఏడాది కూడా నిరాడంబరంగా జరగనున్న పూరీ జగన్నాథ రథయాత్ర

కరోనా నేపథ్యంలో ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర వరుసగా రెండో ఏడాది కూడా భక్తులు లేకుండానే జరగనుంది. పూరీ రథయాత్ర జులై 12న జరగనుండగా ఈ సారి కూడా భక్తులను అనుమతించడం లేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. రథయాత్రను కేవలం కేవలం...
News

మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వ సాయం కావాలి : కృష్ణపట్నం ఆనందయ్య

నాటు మందు తయారీ, పంపిణీకి సహకారం కావాలని కోరగా రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదని ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు శ్రీ కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుతూ ఆనందయ్య...
News

కోవిడ్ 3rd వేవ్ : యూపీ సీఎం యోగి ముందు చూపు : పిల్లల కోసం సిద్ధమవుతున్న ఔషధ కిట్‌లు

భారత్‌లో కరోనా మూడో దశ తథ్యమని.. అది పిల్లలపై అధిక ప్రభావం చూపబోతోందన్న నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో యూపీ సర్కారు ముందస్తు చర్యలకు చేపట్టింది. రాష్ట్రంలోని పిల్లల కోసం ప్రత్యేక వైద్య కిట్‌లను తయారుచేసేందుకు సిద్ధమైంది. వీటిలో సిరప్‌లతో పాటు మాత్రలను...
News

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు మహమ్మద్ మన్సూర్ ను తాము అదుపులోకి తీసుకున్నట్లుగా ఎన్ఐఏ కేరళలోని రాయబార కార్యాలయానికి చెందిన ఒక ఉన్నత అధికారికి తెలిపింది. అతను విదేశీ రవాణా మార్గంలో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా...
1 1,989 1,990 1,991 1,992 1,993 2,291
Page 1991 of 2291