News

News

ప్రధానిని సైతం కదిలించిన కవిత

కరోనా బారిన పడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు తల్లీకొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఆ తల్లిని అభినందించారు....
News

ఫ్రీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టిన ప్రణీత ఫౌండేషన్‌

ప్రణీత సుభాష్‌.. అందమైన రూపంతో పాటు అంతే అందమైన మనసు ఉన్న నటి. ఆమె కేవలం నటిగానే కాదు.. సమాజ సేవకురాలిగానూ స్ఫూర్తిగా నిలుస్తోంది. తనను ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టిన సమాజానికి ఏదో ఒకటి చేయాలని భావించిన ఆమె '...
News

బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే మరోసారి గాజా బాంబుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్‌ యూనిస్‌ అనే ప్రదేశంపై దాడులు చేశాయి. ప్రమాదకర పదార్థాలతో నింపిన బెలున్లను...
News

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు – ఆరుగురు మావోలు హతం

విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా...
ArticlesNews

ట్విటర్‌ పోస్టులకు ట్విట్టరే బాధ్యురాలు – స్పష్టం చేసిన కేంద్రం – ట్విటర్‌ పై యూపీలో తొలి కేసు నమోదు

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్‌ తన 'మధ్యవర్తి' హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై...
News

వారి ఆచూకీ చెప్పినవారికి 20 లక్షల బహుమతి

ఈ ఏడాది ప్రారంభంలో స్థానిక ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం బయట పేలుడు పదార్థాలు అమర్చుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కిన ఇద్దరు ఆగంతకులను గుర్తుపట్టిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం...
News

అమెరికాలో 6 లక్షలు దాటిన కొవిడ్‌ మరణాలు

రోజురోజుకూ కొత్తరూపు సంతరించుకుంటూ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఇప్పటి వరకు కేసుల సంఖ్య, మరణాల నమోదులో ముందు వరుసలో ఉన్న అమెరికాలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య...
ArticlesNews

అజ్ఞాత దళిత యోధుడు మహారాజా సుహెల్ దేవ్

మహమ్మద్ గజనీ వంటి దురాక్రమణదారులు భారత దేశంపై దాడులు చేస్తూ ప్రముఖ దేవాలయాలను విధ్వంసం చేస్తున్న కాలం. వారికి ఎదురు లేని చీకటి యుగం అది. సాలార్ మసూద్ నేటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బహరాయి వద్ద గల ప్రముఖ బాల...
News

డెల్టా వేరియంట్ పై ఆందోళన వద్దు.. ఔషధాలకు లొంగుతుంది – శాస్త్రవేత్తల వెల్లడి

కరోనా వైర‌స్ తీవ్ర వ్యాప్తికి కార‌ణ‌మైన‌ డెల్టా వేరియంట్ మార్పుచెంది, డెల్టా ప్లస్ లేదా ఏవై 1గా కొత్త రూపం సంత‌రించుకుంది. అయితే ప్ర‌స్తుతానికి దేశంలో ఇది చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తోంద‌ని, దీని గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు...
News

సారవంతమవుతున్న భారత్.. అందుబాటులోకి 6.24 కోట్ల ఎకరాల బంజరు… ఐక్యరాజ్యసమితిలో వెల్లడించిన ప్రధాని

ప్రపంచంలో నిస్సారమైన భూములు పెరిగిపోవడం వల్ల ఆహార, ఆరోగ్య భద్రత, జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధాని మోడీ తెలిపారు. భూములు, భూ వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. ఈ లక్ష్య...
1 1,986 1,987 1,988 1,989 1,990 2,291
Page 1988 of 2291