News

News

అగ్నివీర్‌లకు యుపి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత

ల‌క్నో: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నాలుగేళ్ళ‌ సర్వీస్‌ను పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ పరిధిలోని పోలీసు, పోలీసు సంబంధిత ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రకటించారు. అగ్నిపథ్ పథకం యువతను...
News

తిరుమ‌ల‌లో ఆధ్యాత్మికత‌ ఉట్టిప‌డేలా నిర్మాణాలు: ఈవో ఆదేశాలు

తిరుప‌తి: తిరుమ‌లకు మ‌రింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ ప‌నులు చేప‌ట్టాల‌ని, ఇందులో ఫుట్‌పాత్‌లు, మంచినీటి కొళాయిలు, మ‌రుగుదొడ్లు ఇతర ఇంజినీరింగ్ పనులు ఉండాల‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో అధికారుల‌తో...
News

ధర్మారెడ్డికి టీటీడీ ఈఓ బాధ్యతలు ఇవ్వడంపై హైకోర్టు నోటీసులు

తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే ఎనిమిదోతేదీన జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న...
News

మట్టిని కాపాడుకోవటం మానవ మనుగడకు అత్యవసరం: జగ్గీ వాసుదేవ్

భాగ్య‌న‌గ‌రం: మట్టిని రక్షించాలనే ఉద్యమానికి పిలుపునిచ్చి ద్విచక్రవాహనంపై యాత్ర చేపట్టిన.. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఉద్యమంలో భాగంగా ఇప్పటికే 30 వేల కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై ప్రయాణించి.. 27 దేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. సుమారు 560...
News

ప్రధానిని దూషించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నేత.. పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

ముంబాయి: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత షేక్ హుస్సేన్ ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిట్టిఖదన్ పోలీస్ స్టేషన్‌లో...
News

పూజ్య డాక్టర్ జీపై కర్ణాటక మాజీ సీఎం అనుచిత వ్యాఖ్యలు… ఆగ్రహించిన బీజేపీ

బెంగ‌ళూరు: ఆర్‌ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్‌ హెగ్డేవార్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటీష్ వారితో చేతులు కలిపాడంటూ మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన తప్పుడు వ్యాఖ్య ఆయన్ను ఇరకాటంలో పడేసింది. దీనిపై ఇంధనశాఖ మంత్రి సునిల్‌కుమార్‌ ట్వీట్‌ చేస్తూ సిద్దరామయ్యకు కనీస పరిజ్ఞానం...
News

శ్రీశైలం దేవస్థానంలో కొత్తగా ప్రారంభమైన సర్పదోష నివారణ పూజ

శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో సర్ప దోష నివారణ పూజను దేవస్థానం ఈవో లవన్న, వేదపండితులు ప్రారంభించారు.రోజుకు మూడు విడతల్లో ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద ఈ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజకు ధర రూ.1500లుగా నిర్ణయించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
News

భ‌యంక‌ర సందేశంతో అల్‌ఖైదా వీడియో విడుద‌ల‌

న్యూఢిల్లీ: అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నేత అయిమన్ అల్ జవహిరి ఒళ్లు గగుర్పొడిచే సందేశంతో ఓ వీడియోను విడుదల చేశాడు. ప్రపంచంలోని ముస్లింలు ప్రముఖ జీహాదీ నేతలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చాడు. “Deal of the Century or Crusades Spanning...
News

భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక

న్యూఢిల్లీ: నూపర్‌ శర్మ వ్యాఖ‍్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఐసీస్‌ హెచ్చరించింది. భారత్ అంతటా దాడులు చేస్తామంటూ ఐసీస్‌ ఖొరాసాన్‌ హెచ్చరించారు. ఇక గత వారం.. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా భారత్‌లోని వివిధ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరుపుతామంటూ వార్నింగ్‌...
1 1,740 1,741 1,742 1,743 1,744 2,386
Page 1742 of 2386