News

News

అమర్నాథ్ యాత్రకు ప్రథమ పూజ

అమ‌ర్నాథ్‌: ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుడుతూ ప్రథమ పూజను నిర్వహించారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని పరమశివుని పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌లో జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పూజలు జరిపారు. అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమై ఆగస్టు 11న...
News

మంగోలియాకు భారత్ నుంచి బుద్ధ భగవానుడి పవిత్ర అస్తికలు

మంగోలియా: బుద్ధ భగవానుడి నాలుగు పవిత్ర కపిల వస్తు అవశేషాలను 11 రోజులపాటు ప్రదర్శన నిమిత్తం మంగోలియాలో ఓ మఠంలో ఉంచారు. వీటిని భారత్‌ నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు నేతృత్వంలోని బృందం తీసుకువచ్చింది. భారత్‌లోని హిమాలయ పర్వతాల...
News

ఉగ్రవాద నిర్మూలనపై పాక్ నిబద్ధతే అమెరికా- పాకిస్తాన్ భవిష్యత్ సంబంధాలను నిర్ణయిస్తుంది: అమెరికా

వాషింగ్ట‌న్‌: అన్ని ఉగ్రవాద ముఠాలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నట్టు ఆ దేశంలో అమెరికా నూతన రాయబారి డొనాల్డ్‌ బ్లోమ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుపై పాక్‌ నిబద్ధత రానున్న కాలంలో అమెరికా-పాక్‌ సంబంధాల తీరును నిర్ణయిస్తుందన్నారు. ఉగ్రవాదంపై...
News

వ‌చ్చేనెల 4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న మోదీ

అనంతపురం: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆరు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసిన్నట్టు తెలుపుతూ ఏపీలో మంగళగిరి వద్ద ఏర్పాటు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జులై 4న ప్రారంభించనున్నట్టు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే...
News

సంక్షోభంలో శ్రీలంక తర్వాత పాకిస్తాన్‌!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, అంతర్జాయ పరిణామాల నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు కొంత మెరుగుగా ఉన్నాయి. శ్రీలంక తరువాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రెండో ఆసియా దేశం పాకిస్తాన్‌. తాజా స్టాక్‌ మార్కెట్ల పరిస్థితులను పరిశీలిస్తే శ్రీలంక కంటే దాయాది దేశ స్టాక్‌...
News

త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు

ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన '12U2' గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు...
News

భారత్‌ గోధుమల ఎగుమతులపై యూఏఈ నిషేధం

భారత్‌ నుంచి తమ దేశానికి దిగుమతి చేసుకొన్న గోధుమలను అక్కడి నుంచి మరో దేశానికి ఎగుమతి చేయడంపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. దీని ప్రకారం గోధమలు, గోధుమ పిండి ఎక్స్‌పోర్టు, రీ ఎక్స్‌పోర్టుపై నిషేధం అమల్లోకి...
News

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్

* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ...
News

జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటన: నిందితుల తల్లిదండ్రులపై కేసులు!

జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితుల తల్లిదండ్రులపై కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై అత్యాచారం జరిగినప్పుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు...
1 1,742 1,743 1,744 1,745 1,746 2,386
Page 1744 of 2386