ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ హస్తం: రాజ్నాథ్ సింగ్
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది చివర్లో నిర్వహించేందుకు గట్టి అవకాశాలు ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల విభజన...









