తిరుపతి: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. 23వ తేదీన ఉదయం 7.30 నుండి 8.45 గంటల...
కుల్గాం: జమ్ముకశ్మీర్, కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి బలగాలు. మిషిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో బలగాలపై...
15 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం పుల్వామా: జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు, భద్రతా సిబ్బంది. లాసిపోరా ప్రాంతం అర్ముల్లా గ్రామంలోని ఓ తోటలో ఉగ్రవాదులు పెట్టిన 15 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు....
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక సైబర్ ముఠాలు మన దేశానికి చెందిన వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్నాయి. గడచిన ఆరు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన 1,400 వరకూ వెబ్సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ...
అహంకారం దరిచేరనీయకుండా దేశానికి పరమవైభవ స్థితిని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ గారు పిలుపునిచ్చారు. భాగ్యనగర్లో నూతనంగా నిర్మించిన ఏబీవీపీ కార్యాలయం “స్పూర్తి ఛాత్ర శక్తి భవన్” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ...
న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ళపాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో ‘అగ్నిపథ్’ పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం...
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. పేదరికం, ఆకలి కేకల ఆ దేశంలో నిత్యకృత్యం అయ్యాయి. తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది....
స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. తొలి ఏడాది ఈ పథకం ద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య మొత్తం...
గో ప్రేమికులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారని భజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో...
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో, దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దారిలోకి తీసుకు రావాలో తెలియక అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైపోతోంది. పతనం అంచున ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తమ ప్రజలు టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఒక...