News

News

మారు మూలల్లో సైతం కేరళ సేవా భారతి మరపురాని సేవలు

కేరళలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. నగరాల్లో సైతం నిత్యావసరాలు అందుబాటు లేక జనం అవస్థలు పడుతున్నారు. ఇక మారు మూల గ్రామాల సంగతైతే చెప్పనలవి కాదు. రోడ్లు తెగిపోయి, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యం లేక మిగతా...
News

అన్నల్లా ఆదుకున్నారు. అందుకే ఈ రాఖీ.

గత కొన్ని రోజులుగా మహరాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దాంతో చాలా మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలను అక్కడికి పంపి సహాయక చర్యలను...
News

డిల్లీలోని గురు రవిదాస్ ఆలయం కూల్చివేతపై దేశవ్యాప్తంగా హిందువులలో వ్యక్తమవుతున్న ఆగ్రహం

దేశ రాజధాని దిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల నాటి శ్రీ గురు రవిదాస్‌ ఆలయాన్నిసుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చివేశారు. న్యూ ధిల్లీలోని తుగ్లకాబాద్ లో కూల్చివేయబడిన ఆలయమున్న స్థలాన్ని క్రీ.శ. 1509లో సికిందర్ లోడి పరిపాలిస్తున్న సమయంలో హిందూ సాధువు గురు...
NewsProgramms

చంద్రయాన్-2కు తన వేదగణిత పరిజ్ఞానంతో మార్గం సుగమం చేసిన స్వామీ నిశ్చలానంద నవంబరులో విజయవాడ రాక

ఆది శంకరులచే ప్రారంభించబడిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో ఒకటైన పూరీ శంకరాచార్య పీఠానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురు నిశ్చలానంద సరస్వతీ స్వామీజీ ఈ ఏడాది నవంబరు నెలాఖరులో విజయవాడకు విచ్చేయనున్నారని కలకత్తా హైకోర్టు న్యాయవాది, జగద్గురు పూరీ శంకరాచార్యుల...
News

బక్రీదు సందర్భంగా హైదరాబాదులో పోగైన 2,251 టన్నుల జంతు వ్యర్ధాలు – భారీ ట్రక్కులతో తరలింపు

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా సోమవారం నగరవ్యాప్తంగా 2,251 టన్నుల జంతు వ్యర్థాలు పోగయ్యాయి. ఒక్క చార్మినార్‌ జోన్‌ నుంచే 900 టన్నుల వ్యర్థాలను సేకరించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. మొత్తాన్ని 42 ప్రత్యేక వాహనాల్లో సమీపంలోని తరలింపు కేంద్రాలకు 90 ట్రిప్పుల్లో చేరవేశామని...
News

మత పరమైన కార్యక్రమాలలో రాజకీయాలా ? పాకిస్తానీలపై మండిపడ్డ బెహ్రయిన్

కాశ్మీర్ ఎప్పటికీ భారత్ కు చెందినదే. దానిని దక్కించుకోవాలని పాకిస్థాన్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఎన్నో కుటిల యత్నాలను కూడా చేస్తోంది. కానీ పాకిస్థాన్ ఆటలు భారత్ ముందు సాగడం లేదు. ఇక వివిధ దేశాల్లో ఉన్న పాకిస్థానీలు అయితే కాశ్మీర్ తమదే...
News

మరో వారంలో జాబిల్లి చెంతకు చేరనున్న చంద్రయాన్‌2

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ -2 మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌...
News

ప్రశాంతంగా బ‌క్రీద్ వేడుక‌లు జరుపుకున్న జ‌మ్మూక‌శ్మీర్‌ ప్రజలు

జ‌మ్మూక‌శ్మీర్‌లో బ‌క్రీద్ వేడుక‌లను ముస్లింలు ప్ర‌శాంతంగా జ‌రుపుకుంటున్నారు. క‌శ్మీర్ లోయ‌తో పాటు వివిధ న‌గ‌రాల్లో ముస్లింలు ప్రార్థ‌న‌లు చేశారు. రాచౌరీలో మ‌సీదులో వంద‌లాది మంది న‌మాజ్ చేశారు. జ‌మ్మూలోని ఈద్గాలో సుమారు 5వేల మంది న‌మాజ్ చేశారు. బారాముల్లా, రంబన్, అనంతనాగ్,...
News

ఖమ్మంలో సామాజిక సమరసతా వేదిక రెండు రోజుల అధ్యయన వర్గ.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమరసతా అధ్యయన వర్గ ఆగష్టు 10, 11 తేదీలలో ఖమ్మంలో జరిగింది. ఈ వర్గలో వివిధ యూనివర్సిటీ, కళాశాలల అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, రచయితలు, అనువాదకులు, వక్తలు, జానపద కళా రూపకాల రచయితలు ఇలా మొత్తం 150...
ArticlesNews

భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాబాయ్

స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక సంవత్సరాల పాటు మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ  తలమానికంగా భారతదేశాన్ని నిలబెట్టి దేశ ప్రజలంతా గర్వంగా మనది 'అభివృద్ధి చెందిన దేశం' అని...
1 2,441 2,442 2,443 2,444 2,445 2,503
Page 2443 of 2503