News

NewsProgramms

2024 నాటికి దేశంలో 10వేల జన్‌ ఔషధి కేంద్రాలు!

ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన జన్‌ ఔషధి మందుల దుకాణాల సంఖ్యను 2024 నాటికి 10 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 766 జిల్లాలకు గాను 743 జిల్లా...
News

అంజలి మృతిపై వేగంగా దర్యాప్తు చేపట్టాలి — అమిత్‌షా

దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన అంజలి అనే యువతి మృతి కేసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి తనకు నిజనిర్థారణ నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్...
NewsProgramms

ఘనంగా శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున మేళతాళాలతో ఆలయ ద్వారాలను తెరిచి ఏకాంత సుప్రభాత సేవ మంగళహారతులు జరిపించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లను ముఖమండపంలో ఆసీనులను...
News

భారత్‌లో 48 వేలకు పైగా ట్విటర్‌ అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే!

ప్రముఖ సామాజిక మాధ్యమం.. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ట్విట్టర్.... భారత్‌లోని 48,624 అకౌంట్లను నిషేధించింది. ట్విటర్‌ నిర్వాహకులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు.. ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడించారు. అందులో న్యూడిటీ, పిల్లలపై లైంగిక దోపిడీ ప్రోత్సాహించేలా ఉండటమే ప్రధాన కారణంగా...
NewsProgramms

కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు

వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే భక్తులు చేరుకున్నారు. భద్రాచలంలో...
News

సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా బాసరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్‌ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి నిరసనగా బాసర గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు,...
ArticlesNews

పెద్దనోట్ల రద్దు సరైన నిర్ణయమే — సుప్రీంకోర్టు

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. అప్పట్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ కారణంతో...
ArticlesNews

పోరాట యోధురాలు సావిత్రీబాయి పూలే!

పంతొమ్మిదో శతాబ్దంలో భారత దేశంలో మహిళా విద్య, మహిళా సాధికారత సాధన కోసం కీలక భూమిక పోషించిన వారిలో ముఖ్యులు జ్యోతి రావు పూలే సతీమణి, ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి సావిత్రీబాయి పూలే అని చెప్పవచ్చు. ఆమె...
NewsProgramms

వైభవంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామికి స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల వైకుంఠ ద్వారాన్ని సోమవారం అర్ధరాత్రి...
News

జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు

బీజీంగ్‌: కరోనా ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జీరో కరోనా పాలసీని అమలు చేస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు...
1 1,564 1,565 1,566 1,567 1,568 2,380
Page 1566 of 2380