తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉదయం పది నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బయపడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటిపట్టునే ఉన్న వారిని కూడా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో...









