News

News

‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో ఒక అబద్దమని చెప్పినా సినిమాల నుండే తప్పుకుంటా…

ముంబై: ‘‘ద కశ్మీర్‌ ఫైల్స్‌” సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్‌ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకుంటా. ఇంకెప్పుడూ సినిమాలు తీయను’’ అని బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఉద్వేగంగా సవాల్ చేశారు....
News

భవానీ దీక్షలతో ఏకాగ్రత సాధ్యం

నంద్యాల: ఇక్కడి ధర్మ జాగరణ, సామాజిక సమరసతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్ళుగా దళితులకు భవానీ దీక్షలకు ప్రోత్సహిస్తూ, వారికి దీక్షా వస్త్రాలు సమకూరుస్తున్న విషయం పాఠకులకు విదితమే. తాజాగా సంజీవ నగర్‌లోని భద్రావతి భావన రుషి దేవాలయంలో చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో...
News

నంద్యాలలో స్వయం పరిపాలనా దినోత్సవంగా రాజ్యాంగ దినోత్సవం

నంద్యాల: స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆవాసంలో స్వయం పరిపాలనా దినోత్సవం చిరంజీవి సురేంద్ర అధ్యక్షతన స్ఫూర్తి దాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలలు 24 గంటలపాటు తమను తామే పరిపాలించుకుని, పరిపాలనకు నిర్దిష్ట నియమ నిబంధనలు ఎంత అవసరమో తెలుసుకున్నారు....
ArticlesNews

విజయవాడ దుర్గగుడి సిబ్బంది ఇష్టారాజ్యం… దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు!

విజయవాడ: విజయవాడ దుర్గగుడిలోని ప్రసాదాల కౌంటర్లో ఒక ఉద్యోగి ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలపై.. దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి మహామండపం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో...
News

ఆంధ్రప్రదేశ్‌లో మతం మారాలంటూ విద్యుత్​ అధికారి ఒత్తిడి.. స్పందనలో బాధితుల ఫిర్యాదు

విజయనగరం: మతం మారాలంటూ విద్యుత్తుశాఖకు చెందిన అధికారి తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు స్పందనలో ఫిర్యాదు చేశారు. బాడంగి మండలం ఎరుకులపాకల గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాలవలస గౌరు, వారి కుటుంబ సభ్యులతో కలిసి...
News

భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్ అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని...
News

జనాభా నియంత్రణ దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు: మంత్రి గిరిరాజ్ సింగ్

న్యూఢిల్లీ: దేశంలో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ జనాభా పెరిగిపోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని , జనాభా పెరిగిపోవడం వల్లే సమతౌల్యం దెబ్బతింటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హెచ్చరించారు. దీన్ని నియంత్రించడానికి తక్షణ కార్యాచరణ...
News

ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు…

గాంధీనగర్‌: “దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు కూడా పెరిగాయి. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని చెప్పాం. కానీ వారు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. అందువల్ల దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ఆప్‌లపై మండిపడ్డారు....
News

1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశమే గొప్పది

కర్నూలు సద్భావన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ శ్రీనివాస రెడ్డి కర్నూలు: 1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 39%.. నేడు అది 5 లేదా 6% కు తగ్గిందని, అలాగే ఒకప్పుడు ఈ దేశంలో...
News

విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు?

లండన్‌: బ్రిటన్‌కు పెరుగుతున్న వలసలను నియంత్రించే ప్రయత్నంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతోసహా అన్ని అవకాశాలను బ్రిటన్‌ ప్రధానిరిషి సునాక్‌ పరిశీలిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన డిగ్రీలు చదివే విదేశీ విద్యార్థులపై, వారు డిపెండెంట్లను తీసుకురావడంపై ఆంక్షలు విధించాలని సునాక్‌ యోచిస్తున్నారని...
1 1,566 1,567 1,568 1,569 1,570 2,380
Page 1568 of 2380