బ్రిటన్ రాజుతో ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్!
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్ రాజు చార్లెస్-3తో ఫోన్లో సంభాషించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర విషయాలపై...









