News

News

బ్రిటన్‌ రాజుతో ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్!

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3తో ఫోన్‌లో సంభాషించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర విషయాలపై...
News

ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర బిందువు – భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌

భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్‌పై ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సామాన్య ప్రజలు, కొన్ని వర్గాలు ఉగ్రవాదానికి పాకిస్తాన్‌కు సంబంధం ఉందని ఆరోపించడం సహజంగా జరిగేదే.. కానీ భారత విదేశాంగ...
News

‘ఆధార్‌ కార్డు’లో అడ్రస్‌ మార్పు ఇకమై మరింత సులభం!

ఆధార్‌ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. ఇంటిపెద్ద (హెడ్‌ ఆఫ్‌ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్‌ పోర్టల్‌లో (ఆన్‌లైన్‌లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త...
ArticlesNews

భోగి మంట వేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి!

సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పండుగ మూడు రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ నాడు సంబరాలు చేసుకుంటారు. భోగి వేడుక నుంచే ప్రారంభమయ్యే ఈ పండుగకు ఎన్నో ప్రత్యేకతలు, దాని వెనుక...
News

జనవరి 8న అమిత్ షా ఏపీలో పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ఖరారైంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో పర్యటనలో భాగంగా జనవరి 8న షా ఏపీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ఆయన కీలక దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బహిరంగసభలోనూ మాట్లాడబోతున్నారు. ఏపీలో అమిత్...
News

సామాజిక మాధ్యమాల్లో దుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు… భద్రతా చర్యలపై ఆందోళన!

జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్‌ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో కనిపించడంతో కలకలం సృష్టిస్తోంది. దుర్గమ్మ అంతరాలయాన్ని చరవాణితో చిత్రీకరించి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో ఆలయ అంతర్గత భద్రత వైఫల్యాలను బహిర్గతం చేసినట్లు అయ్యింది. అమ్మవారి సన్నిధిలోకి సెల్‌ఫోన్ల అనుమతి లేకపోయినా...
News

దిగజారుతున్న పాక్​ ఆర్థిక పరిస్థితి… పలు అంతర్జాతీయ నివేదికల వెల్లడి!

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ దేశం.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను సైతం అందించలేకపోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత విధిస్తున్న పాక్‌ ప్రభుత్వం.. నిత్యావసర వస్తువుల ధరలనూ అదుపు చేయలేకపోతోంది. ఇటువంటి సమయంలో...
News

సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం.. చివరి చూపు కోసం తరలి వచ్చిన వేలాది మంది భక్తులు

నడిచే దేవుడిగా పేరుగాంచిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయపుర జ్ఞానయోగాశ్రమ శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం చెందారు..  స్వామీజీ అంతిమ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విజయపుర నగరంలోని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో అంతిమ దర్శనానికి...
News

ప్లాస్టిక్‌ నిషేధంపై అమలులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం!

హానికరమైన ప్లాస్టిక్‌ సంచుల తయారీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా 120 మైక్రాన్లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్‌ సంచులను మాత్రమే వినియోగించాలి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన...
News

ఆర్థిక మాంద్యంలోకి మూడో వంతు ప్రపంచ దేశాలు – ఐఎంఎఫ్‌ ఛీఫ్‌ క్రిస్టాలినా

మూడో వంతు ప్రపంచ దేశాలు ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా హెచ్చరించారు. అమెరికా, చైనా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు...
1 1,563 1,564 1,565 1,566 1,567 2,380
Page 1565 of 2380