News

NewsProgramms

అబ్బురపరచిన బాల మేళా 2020

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో జరిగే 34 అభ్యాసికల (ఫ్రీ ట్యూషన్ సెంటర్స్) వార్షికోత్సవము - బాల మేళా విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు...
NewsProgramms

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో మండల స్థాయిలో ప్రైమరీ విద్యార్థులకు జరిగిన "క్విజ్" పోటీలలో 23 జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలోకలిగిరి మండల MEO శ్రీ అబ్దుల్ రజాక్, హైస్కూల్ HM శ్రీ శ్రీరామ్మూర్తి, పాల్గొని విద్యార్థులను...
NewsProgramms

విజయవాడలో సహస్ర దీప లింగార్చన

విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ రాత్రంతా జాగరణ చేశారు. ఈ సందర్భంగా యాదవ పరియోజన ధర్మ రక్ష సమితి వారు సహస్ర దీప లింగార్చన, భరతమాత పూజ, శ్రీ శ్రీ శివ స్వామి...
News

తెరుచుకున్న షాహీన్‌బాగ్‌ రహదారి

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కారణంగా 70 రోజులుగా నిలిచిపోయిన జామియా, నోయిడాల మధ్య రహదారి ఎట్టకేలకు తెరుచుకుంది. దిల్లీలోని జామియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు, హరియాణాలోని ఫరీదాబాద్‌కు వెళ్లే ఈ రహదారిని తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనకారులు...
NewsProgramms

నెల్లూరులో మహాకవి తిక్కన విగ్రహావిష్కరణ

నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహాకవి తిక్కన విగ్రహావిష్కరణ సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు శ్రీ...
News

షాహీన్‌బాగ్‌ నిరసనలకు మద్దతు తెలిపిన విద్యార్థులకు జరిమానా

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో షాహీన్‌బాగ్ నిరసనకారులకు సంఘీభావంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు షాహీన్‌బాగ్ నైట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే...
News

ఎనిమిది మంది మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఈ ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగంగా పోలీసులు, మావోయిస్టులు మధ్య తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్‌ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు దాదాపు...
NewsProgramms

పరమ శివుని పరివారంలా కలసిమెలసి సాగుదాం – శ్రీ బయ్యా వాసు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నగర శివారులోని కాశినాయన ఆశ్రమంలో శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యవక్తగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత R.S.S  ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగ వివరాలు ఆయన మాటలలోనే.........
News

అప్పటి నేతల తప్పిదానికి ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నాం

స్వాత్రంత్ర్య ఉద్యమ సమయంలో ఇక్కడి ముస్లింలను పాక్‌కు.. అక్కడి హిందువులను భారత్‌కు తరలించకపోవడం వల్లే ఇప్పుడు దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. సీఏఏకు అనుకూలంగా బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో నిర్వహించిన...
News

దేవాలయాలకు రక్షణ కోరుతూ అధికారులకు వినతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని కొండబిట్రగుంటలోని బిలకూటక్షేత్రములో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ రధాన్ని కొందరు దుండగులు 13.02.2020 అర్ధరాత్రి సమయంలో తగలపెట్టగా రధం పూర్తిగా ద్వoసమయిన విషయం మనకందరికీ తెలిసినదే....
1 2,378 2,379 2,380 2,381 2,382 2,502
Page 2380 of 2502