News

News

స్క్రాప్ గిడ్డంగిపై పోలీసుల దాడి.. బట్టబయలైన దేవాలయాల దొంగతనాల ముఠా

అస్సాం రాష్ట్రం నాగాం జిల్లాలోని ఒక స్క్రాప్ గిడ్డంగిపై పోలీసులు నిర్వహించిన దాడిలో దేవాలయాల నుండి దొంగతనాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్న పెద్ద ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలో హమీద్ అలీ, అతని కుమారుడు అజారుద్దీన్ కీలక సభ్యులుగా ఉన్నట్లు...
News

సోమనాథ్ స్ఫూర్తితో కైలాసగిరి అభివృద్ధి : పి.వి.ఎన్.మాధవ్

విశాఖలోని కైలాసగిరిపై త్రిశూలాన్ని ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామమని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. నగరంలోని కైలాసగిరి వేదికగా జరిగిన 'స్వాభిమాన్ పర్వ' కార్యక్రమం ఆధ్యాత్మికత, జాతీయ భద్రత అంశాల కలయికగా సాగింది. ఈ సందర్భంగా బీజేపీ...
News

పూజారులను ఉద్యోగులుగా గుర్తించాలి

ప్రభుత్వ నిర్వహణలోని ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, సేవాదార్లు, ఉద్యోగులకు కనీస వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. వీరి వేతనాలు, పని ప్రదేశంలో పరిస్థితులపై సమీక్ష కోసం జ్యుడీషియల్‌ కమిషన్‌ లేదా...
News

బఖ్తియార్‌పూర్‌కు “మగధ ద్వార్” పేరు ప్రతిపాదన

బీహార్ రాష్ట్రంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన బఖ్తియార్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం “బఖ్తియార్‌పూర్”గా పిలవబడుతున్న పట్టణానికి “మగధ ద్వార్” అనే పేరు పెట్టాలని నిర్ణయిస్తూ, ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపింది. ఈ...
News

‘మిషన్ దివ్యాస్త్ర’ విజయవంతం.. బహుళ లక్ష్యాలను ఛేదించే అగ్ని క్షిపణి పరీక్ష సక్సెస్

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఒకే క్షిపణితో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్  -MIRV టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్‌డ్ అగ్ని క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో...
News

RRB ఎగ్జామ్ కోసం మంగళ సూత్రానికి టేపు.. గాజులు తీయించేశారు..

గుంటూరు జిల్లాలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. వారి మనోభావాలు దెబ్బతీసేలా సిబ్బంది వ్యవహరించారు. పేరేచర్ల సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్ లో శుక్రవారం ఆర్ ఆర్ బీ పరీక్ష జరిగింది....
News

పాక్ పోలీస్ స్టేషన్‌పై ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లోని అశాంతి నిలయమైన ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడి జరిగింది. బన్నూ జిల్లాలోని ఫతేఖేల్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ ఆత్మాహుతి దాడిలో సుమారుగా ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. పేలుడు ధాటికి...
News

సనాతన ధర్మంపై మరోసారి విషం కక్కిన ఉదయనిధి స్టాలిన్‌

తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అధినేతనే జనాలు ఘోరంగా ఓడగొట్టారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యే...
1 2 3 4 2,892
Page 2 of 2892