ఏ సంస్థలో లేని విధంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ‘‘ప్రచారక్’’ అనే ఓ పద్ధతి వుంది. అంటే పూర్ణ సమయం దేశం కోసం, సంఘ కార్య విస్తరణ కోసం పనిచేయడం. మొదట్లో ఈ పద్ధతి ఎక్కువగా వుండేది కాదు. కానీ.....
పూర్వం ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో కూడా పుణ్యక్షేత్రాలకు బయల్దేరేవారు. యాత్రలకు వెళ్లడం వల్ల నిత్య జీవితంలో ఉండే అలసట తగ్గి కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. ఎందరినో కలవడం,ఎన్నో చూడటం వల్ల వినోదం, విజ్ఞానం పెంపొందుతాయి. పుణ్యం, పురుషార్థం కూడా....
ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడు, శస్త్రచికిత్స పితామహుడు మహర్షి సుశ్రుతుడి 90 కిలోల కాంస్య విగ్రహాన్ని యూకేలో ఆవిష్కరించారు. 1505లో స్థాపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద శస్త్రచికిత్స సంస్థగా (140కి పైగా దేశాల్లో 33,000 మందికి పైగా సభ్యులతో) పేరుగాంచిన 'రాయల్...
తమిళనాడు నుంచి పారిపోయి వచ్చి అన్నమయ్య జిల్లా రాయచోటిలో సుదీర్ఘకాలం పాటు మారుపేర్లతో ఉన్న మహమ్మద్ అలీ ఎలియాస్ షేక్ మన్సూర్ ఎలియాస్ విజయ్కుమార్, షేక్ అమానుల్లా ఎలియాస్ అబూబకర్ సిద్ధిఖీలు దేశంలోని ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకులను హతమార్చేందుకు...
ప్రముఖ మైనారిటీ నాయకుడు మౌలానా ఖలీలుర్ రెహమాన్ సజ్జాద్ నోమానీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. భారతదేశంలో హిందువులు మెజారిటీ కాదని, తమిళులు, ఎస్సీలు, ఆదివాసీలు, సిక్కులు, బౌద్ధులు, లింగాయతులతో సహా పలు వర్గాలను హిందువులుగా పరిగణించకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు...
ఒక ఫొటో చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారుతోంది. బంగ్లాదేశ్లో రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ వర్గాలు చేసిన చర్యలు హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహం రేపాయి. రాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలతో వేలాది మంది హిందువులు...
అయోధ్య రామాలయ నిర్వహణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్, ప్రధాని మోదీ మాజీ ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్ర సూచించారు. ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు పర్యవేక్షణ, జవాబుదారీతనం, నిర్దేశిత విధానాల అమలులో తీవ్ర...
విశ్వహిందూ పరిషత్ కి చెందిన ‘‘కేంద్రీయ సంత్ మార్గదర్శక్ మండల్’’ సమావేశాలు హరిద్వార్ లోని నిష్కామ సేవా ట్రస్ట్ లో ప్రారంభమయ్యాయి. ఇవి రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశానికి భారత దేశంలోని వివిధ పీఠాలకు చెందిన స్వామీజీలు, అఖాడాలు,...