జిహాదీ శక్తులు సాంస్కృతిక సంస్థలను ప్రభావితం చేస్తున్నాయా?
కొచ్చి : కొచ్చిలో ‘‘తపస్య కళా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను వీరు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా కేరళలోని సాంస్కృతిక సంస్థలను జిహాదీ శక్తులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం...







