అజేయ భారత స్ఫూర్తికి సోమ్నాథ్ ప్రతీక
ఈ సంవత్సరారంభంలో నేను సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్లో పాల్గొనేందుకు వెళ్లాను. సోమ్నాథ్ ఆలయంపై మొదటి దండయాత్ర జరిగి వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఈ ఆలయ పునరుద్ధరణ జరిగి...







