News

News

సిద్ధవటేశ్వర ఆలయంలో పురాతన రాగి నాణేలు వెలుగులోకి

శ్రీశైల దేవస్థానం పరిధిలోని సిద్దవటంలోని శ్రీ కామాక్షి సిద్దవటేశ్వరస్వామి ఆలయంలో పురాతన కాలం నాటి రాగి నాణేలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని పాత ధ్వజస్తంభాన్ని తొలగించే పనుల్లో భాగంగా సోమవారం ఇవి బయటపడ్డాయి. ఆలయంలో పురాతన కాలంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం కాలక్రమంలో...
News

8 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
News

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత మెరుగైన సేవలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, రూ.26.50...
News

శ్రీశైలంలో ఘనంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 1,800 మందికి పైగా భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో వ్రతాలను ఆచరించారు. వ్రతానికి...
News

‘హిందువులను సులభంగా చంపొచ్చు’.. బంగ్లాదేశ్‌లో హరున్‌ ఇజార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్‌ నేత హరున్‌ ఇజార్‌ మరోసారి వివాదంలోకి వచ్చారు. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన హిందువులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంటూ ఓ వీడియో సోషల్‌...
News

నేపాల్‌ గుర్తింపును సనాతన ధర్మంతో అనుసంధానించడంపై మాజీ ప్రధాని దేవుబా కీలక వ్యాఖ్యలు

కాఠ్మాండు: నేపాల్‌ రాజకీయాల్లో సనాతన ధర్మం, హిందూ దేశం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షేర్‌ బహదూర్‌ దేవుబా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. “నేను హిందువును.. నేను ఆచరించే...
News

‘వందేమాతరం’ నినాదాలపై విద్యార్థిని హెచ్చరించిన ప్రిన్సిపాల్‌.. బీదర్‌లో కేసు నమోదు

బీదర్‌: కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలో ‘వందేమాతరం’, ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాల వ్యవహారం వివాదానికి దారితీసింది. చిత్‌గుప్పలోని షాహీన్‌ పీయూ కళాశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం దేశభక్తి నినాదాలు చేసిన విద్యార్థిని ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ హకీమ్‌ హెచ్చరించారన్న ఆరోపణలు...
1 2 3 4 3,083
Page 2 of 3083