కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ (Swarna Bharat Trust)లో వృత్తి విద్యా శిక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ...