News

News

జిహాదీ శక్తులు సాంస్కృతిక సంస్థలను ప్రభావితం చేస్తున్నాయా?

కొచ్చి : కొచ్చిలో ‘‘తపస్య కళా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను వీరు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా కేరళలోని సాంస్కృతిక సంస్థలను జిహాదీ శక్తులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం...
News

సంస్కృత విద్యార్థులకు ఆయుర్వేదంలో కొత్త అవకాశం

న్యూఢిల్లీ: భారత ప్రాచీన విజ్ఞాన సంపదను ఆధునిక విద్యా విధానంతో అనుసంధానించే దిశగా సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ (CSU) కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ‘నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ప్రీ-ఆయుర్వేద’ (NEET-PA) ప్రవేశ పరీక్షను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది....
News

పూరీ జగన్నాథుడి రథయాత్ర : 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం

పూరీ (ఒడిశా): ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది రథయాత్ర జూలై 16 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. రథయాత్ర జరిగే...
News

స్వదేశానికి తిరిగి వస్తోన్న భద్రకాళి, కార్తికేయుడు

భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది. దశాబ్ద కాలంలో అమెరికా, యూకే, కెనెడా సహా అనేక దేశాల్లో దశాబ్దాలుగా మగ్గిన 300కుపైగా అరుదైన, అపురూప కళాఖండాలు ఇప్పటికే భారత్‌కు తిరిగి రాగా తాజాగా ఆస్ట్రేలియా చోళుల కాలం నాటి మూడింటిని...
ArticlesNews

వ్యాసాశ్రమ స్థాపకుడు, సనాతన ధర్మ ప్రచారకుడు మలయాళ స్వామి

( జులై 12 - మలయాళ స్వామి వర్ధంతి  ) భారతదేశంలోని మహనీయ ఆధ్యాత్మిక గురువులలో శ్రీ సద్గురు మలయాళ స్వామి విశిష్ట స్థానం సంపాదించారు. సనాతన ధర్మాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయడం, వేదాంత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి...
News

ప్రకృతి వ్యవసాయం నిర్వహణ భేష్‌

రైతుల ప్రకృతి వ్యవసాయ విధానాన్ని విదేశీ విద్యార్థులు పరిశీలించి ముచ్చట పడ్డారు. అమెరికాలోని ప్రెస్టిషియన్‌ యూనివర్శిటీ విద్యార్థుల బృందం మంగళవారం కుప్పం నియోజకవర్గంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించింది. ఈక్రమంలో విద్యార్థులు ఎంకేపురంలో శివారెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మాట్లాడారు....
News

అంతరిక్షంలోకి ‘వజ్ర కమలం’.. విక్రమ్-1తో చరిత్ర సృష్టించనున్న భారత్‌

భారత్‌ తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్-1 ప్రయోగంలో ఓ అరుదైన కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లనుంది. బెంగళూరుకు చెందిన కాస్మోస్‌ డైమండ్స్‌ రూపొందించిన ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలాన్ని ఈ మిషన్‌లో పంపనున్నట్లు సంస్థ ప్రకటించింది. భారతదేశంలో తయారైన ల్యాబ్‌-గ్రోన్‌ డైమండ్‌ కళాఖండం...
1 2 3 4 3,003
Page 2 of 3003