( జూన్ 22 - అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహనా దినోత్సవం ) జీవుల మధ్య ఉండే భిన్నత్వమే జీవ వైవిధ్యం. భూమ్మీద ఉండే లక్షలాది జీవ జాతులు, వాటి జన్యువులు, అవి ఉన్న జీవావరణ వ్యవస్థలను కలిపి కూడా జీవ...
తిరుమలలోఅపచారం చోటు చేసుకుంది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత...
హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.తిరుమలలోని జపాలి హనుమాన్కు టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు, అధికారులు ఛైర్మన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్కు ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ...
మన భద్రతా బలగాలు పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాదుల ఏరివేతకు త్రివిధ దళాలకు...
ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో...
హైదరాబాద్ వేదికగా త్వరలో అంతర్జాతీయ భాగవత సదస్సును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. భగవాన్ శ్రీ కృష్ణ తత్వాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని.. అందుకు మనమంతా...
హరియాణాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్ముదాబాద్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈసందర్భంగా ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టును ఉద్దేశిస్తూ న్యాయస్థానం మందలించింది. పబ్లిసిటీ పొందేందుకు ఇలాంటి చర్యలు ఎందుకంటూ ప్రశ్నించింది. తనకు బెయిల్...
మానవునికి లాభం చేకూర్చే పక్షుల జాతిలో పిచ్చుకలు కూడా వుంటాయి. కానీ మారిన పరిస్థితుల కారణంగా పిచ్చుకలు ఇప్పుడు కనుమరుగు అవుతున్నాయి. చుట్టూ రేడియేషన్, సెల్ ఫోన్ల కారణంగా కనిపించకుండా పోతున్నాయి. దీని కోసం చాలా మంది పక్షి ప్రేమికులు రకరకాల...