News

News

తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం

పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీమలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవర్లకు విశేష అభిషేకాలు...
News

ఆంధ్రప్రదేశ్ పై మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్‌ ; భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

మిచౌంగ్‌ తుపాను హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుపాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు...
News

సృష్టి రక్షకులు శివ పార్వతులు

ఆదిదంపతులైన శివపార్వతులు సృష్టిని రక్షిస్తున్నారని మహాసహస్రావధాని, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అభివర్ణించారు. శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన ప్రవచనాలు ఆలోచింపజేశాయి. ఆదిశంకరాచార్యులు రచించిన...
ArticlesNews

సామాజిక సమరసత సాధకులు ఉన్నవ లక్ష్మీనారాయణ

(డిసెంబర్ 4 - ఉన్నవ లక్ష్మీ నారాయణ జయంతి) ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్ రష్యా మీద చిన్న...
News

‘హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి’

ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని కొలను భారతి ఉపాన్యాసకులు శివయోగేంద్రసరస్వతి స్వామి అన్నారు. ఆదివారం సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలోని శివరామానంద ఆశ్రమం నుంచి కన్యకా పరమేశ్వరి...
News

మూడు రాష్ట్రాల్లో కమల వికాసం

సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ భారీ విజయం దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి.. హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా...
News

వైకుంఠ ద్వార దర్శనం పై ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు..!!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే భక్తులకు దర్శనానికి...
News

నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం.. ఎన్ని కోట్లు వచ్చిదంటే..

కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. వడ్డీ కాసులవాడిని దర్శనం చేసుకుని తమ...
1 2 3 4 1,279
Page 2 of 1279