News

News

కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ (Swarna Bharat Trust)లో వృత్తి విద్యా శిక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ...
ArticlesNews

ఆర్ఎస్ఎస్ శాఖకు డాక్టర్ అంబేడ్కర్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ – ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌కు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఓ జాతీయ సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల ఐక్యత కోసం అహర్నిశలు పనిచేస్తోందని కూడా ఆయనకు తెలుసు. నిజానికి, మహారాష్ట్రలోని కరాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖను...
News

భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల వేషాల్లో పశువుల స్మగ్లర్లు

దేశ సరిహద్దుల దగ్గర తనిఖీలను తప్పించుకోడానికి పశువుల స్మగ్లర్లు కొత్తవేషం వేసారు. ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్ల వేషమే కట్టేసారు. పశ్చిమబెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌లోకి పశువులను అక్రమంగా చేరవేయడానికి ఆ దారుణానికి ఒడిగట్టారు. ఇంతకీ వారు నిజమైన బీఎస్ఎఫ్ దళాలకు దొరికిపోయారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్‌ విభాగం ఆ ఆపరేషన్ చేపట్టింది. మాల్డా, ముర్షీదాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనల్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురు పన్నాపూర్ బోర్డర్ ఔట్‌పోస్ట్‌ దగ్గర పట్టుబడ్డారు. బీఎస్ఎఫ్ యూనిఫాం ధరించి నకిలీ ప్లాస్టిక్ గన్ చేత పట్టుకుని వారు బెంగాల్ భూబాగం నుంచి బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా పశువులను తోలుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి దగ్గర నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు రెండు గేదెలు, రెండు కత్తులు, ఒక చాకు స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో బీఎస్ఎఫ్...
News

గుప్త నిధుల కోసం ఆలయం ధ్వంసం

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండలో కొందరు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించారు. కోట వద్ద, పాత చెరువు తూము వద్ద తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. కర్ణాటక నుంచి ఓ ముఠా వచ్చి...
News

కుంభమేళాలో పాకిస్తాన్ కి చెందిన హిందువులు, సిక్కుల చితాభస్మానికి అంతిమ కర్మలు

ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్-2025 సందర్భంగా పాకిస్థాన్ కరాచీలోని పంచముఖి హనుమాన్ ఆలయం మరియు శ్మశానవాటిక ప్రధాన సేవకుడు రామ్‌నాథ్ మిశ్రా 'తర్పణం' చేయడానికి చితాభస్మాన్ని తీసుకొని హరిద్వార్‌లోని గంగా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయడానికి భారతదేశానికి వచ్చారు. పాక్ కి చెందిన 400...
News

బంగ్లాదేశ్‌లో దేవాలయంపై దాడి, సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

బంగ్లాదేశ్‌లోని సోలాహాటి దుర్గా మందిరంపై అతివాదులు దాడి చేసారు, సరస్వతీ దేవి విగ్రహాలు రెండింటిని ధ్వంసం చేసారు. ఆ దుర్ఘటన ఢాకా నగరంలోని తురాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గుడిపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు...
ArticlesNews

హిందూ కుటుంబాల విశిష్టతను కాపాడుకుందాం

అనేక వేల సంవత్సరాలుగా భారతీయ సమాజం సుఖశాంతులతో జీవిస్తోంది. గట్టి పునాదుల మీద సుదీర్ఘకాలం నిలిచి ఉన్న మన కుటుంబ వ్యవస్థ అనేక విదేశీ దాడులను ఎదుర్కుని, తట్టుకుని నిలచింది. కానీ భౌతిక భోగ సంస్కృతికి చెందిన పాశ్చాత్య దేశాల్లోని సమాజ...
ArticlesNews

కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయం

దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశాడు. ఆ...
1 2 3 4 2,037
Page 2 of 2037