పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. మనుస్మృతిలోని కొన్ని బోధనలను ప్రస్తావిస్తూ వాటినే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో...
( ఆగస్టు 2 - పింగళి వెంకయ్య జయంతి ) మువ్వన్నెల జెండా గగనవీధిలో రెపరెపలాడుతుంటే ప్రతీ భారతీయుడి గుండే గర్వంతో ఉప్పొంగిపోతుంది. అలాంటి త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన మహనీయుడు పింగళి వెంకయ్య. గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన పింగళి...
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టు 15 వేల బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అంతేకాకుండా సెప్టెంబర్ 19 న కోర్టుకు స్వయంగా హాజరు కావాలని కూడా ఆదేశించింది. ఒకవేళ సరైన...
తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) నాయకులు తిరుప్పూర్లోని 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కుమరన్ కుండ్రు మురుగన్ ఆలయ తలుపులను పగులగొట్టి, ఆలయ భూమిని ఆక్రమించుకున్నారని సమాచారం. అక్కడే వున్న పోలీసులు ఈ అక్రమ చర్యను అడ్డుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ...
చరిత్రలో కొన్ని మాటలు కాలాన్ని దాటి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అలాంటి మాటలలో ఒకటి పరమ పూజనీయ శ్రీ గురూజీ చెప్పిన ఈ ఉపమానం "కొన్నిసార్లు పంటి కింద నాలుక పడి రక్తం రావచ్చు. అంతమాత్రాన పళ్లను ఊడగొట్టుకోము కదా!...
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు, ఈ ఘటనల్లో తాజాగా 20 మందికి పైగా మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన...
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని నగరవనంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా...