News

News

మూకాంబికా భక్తుల కోసం సురేష్ గోపి డిమాండ్

మంగళూరు-గోవా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేరళలోని కోజికోడ్ వరకు పొడిగించే ప్రతిపాదన మళ్లీ పరిశీలనకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సురేష్ గోపి.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ పొడిగింపు వల్ల కేరళ ప్రయాణికులకు...
News

పహల్గామ్ ఉగ్రవాద దాడిని సమర్థిస్తూ పోస్ట్ అరెస్ట్ చేసిన పోలీసులు

తిరువనంతపురం : పహల్గామ్ ఉగ్రవాద దాడిని సమర్థిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎన్ఆర్ఐ మహ్మద్ సనూఫ్ అబ్దుల్ సలీమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నెల 4 న కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు...
News

ప్రకృతి వ్యవసాయంపై .. గుంటూరులో కెన్యా ప్రతినిధుల అధ్యయనం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF) అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కెన్యా దేశానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం గుంటూరు...
News

రాముడి కానుకలన్నీ భద్రం.. స్పష్టం చేసిన రామ్ మందిర్ ట్రస్ట్

అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన కానుకలన్నీ భద్రంగా ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. మార్చి 31, 2026 నాటికి ట్రస్ట్ ఆధీనంలో 32.259 కేజీల బంగారం.. 1,518.925 కేజీల వెండి వస్తువులు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది....
News

బెంగాల్ పాఠ్యపుస్తకాల్లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని చేర్చాలి.. సువేందు అధికారి ప్రతిపాదన

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పాఠశాల పాఠ్యపుస్తకాల విషయంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి కీలక ప్రతిపాదన చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం, దేశానికి ఆయన చేసిన సేవలు పాఠశాల సిలబస్‌లో భాగం...
News

ధర్మ పరిరక్షణే దేవాదాయ శాఖ లక్ష్యం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

దేవాదాయ శాఖ వ్యాపార సంస్థ కాదని, ఆలయాల ద్వారా ఆదాయం ఆర్జించడం ప్రభుత్వ లక్ష్యం కాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ...
News

టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు: నిందితురాలు నిదా ఖాన్‌కు బెయిల్ మంజూరు!

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ బీపీవో యూనిట్‌లో జరిగిన మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన నిదాఖాన్‌కు నాసిక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. నాసిక్ రోడ్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి కె.జి.జోషి ఈ ఉత్తర్వులు జారీ...
News

స్వధర్మం – సంఘ ధర్మం

‘స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహః’ అన్న గీతా శ్లోకానికి ఆధునిక వ్యాఖ్యానం ఏంటంటే - ఒక వ్యక్తి తన నైజానికి, సహజ స్వభావానికి అనుగుణంగా జీవించాలి. ఆ మార్గంలో ఇబ్బందులు పడినా నయమే గానీ ఇతరులను అనుకరించడం మాత్రం అత్యంత...
1 2 3 4 5 3,000
Page 3 of 3000