మూకాంబికా భక్తుల కోసం సురేష్ గోపి డిమాండ్
మంగళూరు-గోవా వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేరళలోని కోజికోడ్ వరకు పొడిగించే ప్రతిపాదన మళ్లీ పరిశీలనకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సురేష్ గోపి.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ పొడిగింపు వల్ల కేరళ ప్రయాణికులకు...







