News

News

శుభసూచకం, ఆరోగ్యప్రదం చందనం

చందనం భారతీయులకు ఒక వైభవం. చందనం శుభసూచకం, ఆరోగ్యప్రదం. అధ్యాత్మికంగా ఎంతో అవసరమైంది. శుభకార్యక్రమాల్లో స్త్రీలకు మెడ భాగానికి, పురుషులకు అరచేతుల వెనక చందనం పూయడం ఆచారం. ఇంటికి వచ్చిన అతిథులకు ఒకప్పుడు చందనం ఇవ్వకుండా పంపేవారు కాదు. షోడశోపచార పూజలో...
ArticlesNews

చతుర్విధ పురుషార్థాలే మానవ మనుగడ

చతుర్విధ పురుషార్థాలే లక్ష్యంగా మానవుడు మనుగడ కొనసాగించాలని భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం ప్రబోధిస్తోంది. ఆ పురషార్థాల్లో మొదటిది ధర్మం. మనిషి ప్రతి చర్యా ధర్మ సహితంగానే ఉండాలి. ధర్మరహితమైన అర్థకామాలు లభించినా వాటిని వదిలివేయాలి. లోక విరుద్ధమైన ధర్మాన్ని స్వీకరించరాదు... అంటుంది...
News

ముంబై పేలుళ్ల కేసు నిందితుడు అబూ సలేంకు బాంబే హైకోర్టు షాక్

మహానగరం ముంబై (1993) వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్చుగల్ ఒప్పందం ప్రకారం తన 25 ఏళ్ల జైలు శిక్ష ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి తక్షణమే...
ArticlesNews

వేసవి సెలవులు విజ్ఞాన – వినోదాలకు నెలవులు

వార్షిక పరీక్షలు పూర్తి అయిన తర్వాత విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆతిథ్యం ఇచ్చే వేసవి సెలవుల కోసం విద్యార్థిలోకం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది. ఏడాదిలో ఒక్కసారి లభించే సుమారు రెండు మాసాల సెలవులు యువతకు ఎన్నో రకాల అనుభవాలను మూటకట్టి పెడతాయి....
ArticlesNews

నడిచే భూగోళం.. మన దేహం..!

విశ్వంలో అద్భుతమైన సృష్టి ‘భూమి’ అయితే, ఆ సృష్టిలో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ‘మానవ శరీరం’. పచ్చని ప్రకృతి ఒక మహా కావ్యం అయితే, మనిషి అందులో ఒక అక్షరం. భూమికి, శరీరానికి ఉన్న సంబంధం కేవలం నివాసానికి సంబంధించింది కాదు....
ArticlesNews

స్వరాజ్య సమర చైతన్యదీప్తి కాసుల పురుషోత్తమ కవి

దక్షిణ భారతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన టిప్ప్పు సుల్తాన్ 4వ మైసూర్ యుద్ధంలో మరణించాడు. దానితో దక్షిణ భారతాన్ని బ్రిటిష్ వారు వెల్లస్లీ ఆధ్వర్యంలో సైన్య సహకార పద్ధతికి ఒప్పించారు. దానిలో భాగంగా హైదరాబాద్‌లోని బ్రిటిష్ రాజప్రతినిధి పాట్రిక్ నిజాం ఆలీఖాన్‌తో...
News

నాసిక్ టీసీఎస్ లో భయానక అనుభవాలు వెల్లడించిన మహిళ

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులు, మానసిక హింస, మత మార్పిడి యత్నాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన కార్పొరేట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది....
News

రేపటి నుంచి చార్ ధామ్ యాత్ర

ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో ఈ నెల 19 నుంచి చార్ ధామ్ యాత్ర సందడి మొదలుకానుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 22 నుంచి రుద్రప్రయాగ్లోని కేదార్నాథ్, 23...
1 2 3 4 5 2,846
Page 3 of 2846