News

News

HSS ఆధ్వర్యంలో ఉంగాడాలో ‘‘హిందూ పరివార్ శిబిర్’’

హిందూ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉంగాడాలో నాలుగు రోజుల పాటు హిందూ పరివార్ శిబిరం నిర్వహించారు. ఏప్రిల్ 3నుంచి ఏప్రిల్ 6 వరకు శ్రీ సహజానంద స్కూల్, బుకోటో, కంపాలాలో ఈ శిబిరం జరిగింది.ఈ శిబిరంలో 9 మంది స్వయంసేవకులు, 26...
News

వరంగల్‌లో పురాతన ఆలయం కూల్చివేత

కాకతీయుల చరిత్రను ప్రతిబింబించే శతాబ్దాల నాటి శిథిల శివాలయం రాత్రికి రాత్రే నేలమట్టమైంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ లో చారిత్రక శివాలయం వుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రాత్రి కాంట్రాక్టర్ పూర్తిగా కూల్చేశాడు. ఈ విషయం...
News

24 అంశాలకు టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి గ్రీన్ సిగ్నల్

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు బీఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మొత్తం 25 ఎజెండాలకు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి...
News

TCS మతమార్పిడి కేసు ప్రధాన నిందితురాలు నిదాఖాన్ అరెస్ట్

నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితురాలిగా వుంటూ, పరారీలో వున్న నిదా ఖాన్ ను నాసిక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ నెల 7 న నాసిక్ పోలీసులు ఛత్రపతి...
News

“సర్వే భవంతు సుఖినః” సూత్రంపై దేశ దృక్పథం ఆధారపడి ఉంది : మోహన్ భాగవత్

భారతీయ సమాజం అన్న భావన పాశ్చాత్య సమాజం కంటే మౌలికంగా చాలా భిన్నమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ‘‘సోషల్ కాంట్రాక్ట్’’ కంటే ఏకత్వం,పరస్పర సహకారం, కర్తవ్యం, బాధ్యతలపైనే భారతీయ నాగరిక చింతన ఆధారపడి వుంటుందని...
News

ఆలయాల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు : మంత్రి దుర్గేశ్‌

ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నిడదవోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. భగవంతుని సేవలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని...
ArticlesNews

‘ప్లాంట్​ అంబులెన్స్’​తో పర్యావరణ పరిరక్షణ

ఉరుకుల పరుగుల జీవితంలో తమ పనిని తాము చేసుకోవడానికే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఓ ఇద్దరు పర్యావరణ ప్రేమికులు రోడ్డుకు ఇరువైపున, డివైడర్ల మధ్య ఉన్న ఎండిపోయిన మొక్కలకు నీరు పోస్తూ పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. వీరు పర్యావరణాన్ని...
News

తిరుపతి శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో ధర్మ ప్రచారయాత్ర

లోకకల్యాణార్ధం, ధర్మజాగృతి లక్ష్యంగా మంత్రమహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామిని ధర్మ ప్రచార యాత్ర హైదరాబాద్‍లో అత్యంత వైభవోపేతంగా ముగిసింది. వేలాదిమంది భక్తులు, పరిపూర్ణ సమర్పణ భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మాత అనుగ్రహంతో సనాతన...
1 2 3 4 5 2,884
Page 3 of 2884