వివాదాస్పదంగా శ్రీశైలంలో మహా కుంభాభిషేకం
శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో నిర్వహించాల్సిన మహాకుంభాభిషేకం.. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఓ స్వామి సూచనతో వాయిదా పడుతోంది. ఈ క్రతువు ఇప్పుడు నిర్వహిస్తే ప్రభుత్వ అధినేతకు స్థానభ్రంశం కలుగుతుందంటూ ఆ స్వామి సెంటిమెంట్ ప్రయోగించి వాయిదా వేయించినట్లు సమాచారం....