News

News

ఈవో వేధింపులతో కోటప్పకొండ లో పూజారుల విధుల బహిష్కరణ

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవో వేమూరి గోపిపై ఆలయ పూజారులు, సిబ్బంది తిరుగుబాటు బావుటా ఎగరేశారు. స్వామివారికి సమర్పించ వలసిన నిత్య కైంకర్యాలకు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. భక్తుల ఎదుటే పూజారులను,...
News

కావాలనే కొందరు విదేశాల్లో భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు: ఉపరాష్ట్రపతి

ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం గలదని.. కానీ, కొంతమంది పనిగట్టుకుని దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​కర్ అన్నారు. డిబ్రూఘర్​ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఆఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ...
News

ఆధార్ కు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకునేందుకు కేంద్రం కొత్త విధానం

దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజలు తమ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలియక ఇబ్బంది పడుతున్న తరుణంలో భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక...
News

వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర… తేదీలు ప్రకటించిన పూజారులు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం)...
News

ద కేరళ స్టోరీ’ విడుదలను ఆపలేం… సుప్రీంకోర్టు

విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయన్న కారణంగా 'ద కేరళ స్టోరీ' సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషనుపై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ 1.60 కోట్ల వ్యూస్‌ సాధించినట్లు సీనియర్‌ న్యాయవాది కపిల్‌...
News

ప్రపంచ బ్యాంక్​ అధ్యక్షుడిగా అజయ్​ బంగా.. భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

ప్రపంచ బ్యాంక్‌ కొత్త అధ్యక్షుడిగా భార‌త సంత‌తికి చెందిన అజ‌య్ బంగా బుధవారం నియమితులయ్యారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆయన ఈ ఏడాది జూన్ 2 నుంచి బాధ్యత‌లు స్వీక‌రించ‌నున్నట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ ధ్రువీక‌రించింది....
News

సాయుధ బలగాల ఫుడ్ మెనూలో చిరు ధాన్యాలు తప్పనిసరి…. కేంద్రం కీలక ప్రకటన

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర సాయుధ బలగాలతో పాటు NDRF సిబ్బందికి అందించే భోజనంలో తృణధాన్యాలను చేర్చనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. సిబ్బంది తీసుకునే ఆహారంలో 30% మేర తృణ ధాన్యాల...
News

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు...
1 2 3 4 5 1,169
Page 3 of 1169