News

News

వివాదాస్పదంగా శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో నిర్వహించాల్సిన మహాకుంభాభిషేకం.. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఓ స్వామి సూచనతో వాయిదా పడుతోంది. ఈ క్రతువు ఇప్పుడు నిర్వహిస్తే ప్రభుత్వ అధినేతకు స్థానభ్రంశం కలుగుతుందంటూ ఆ స్వామి సెంటిమెంట్‌ ప్రయోగించి వాయిదా వేయించినట్లు సమాచారం....
News

మత మార్పిడిలకు పాల్పడుతున్న 42 మంది పై కేసు

యూపీలో మత మార్పిడి రాకెట్ గుట్టు రట్టు అయింది. స్వస్థత కూటముల పేరిట అమాయక వనవాసీలను లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యూపీలోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన ఓ ముఠా వనవాసీలను క్రైస్తవంలోకి మారుస్తోందని మలాహియా తోలా...
News

శిరిడీ సాయి కానుకలతో బంగారు, వెండి నాణేలు

శిరిడీ సాయి బాబా టెంపుల్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోని బంగారు, వెండి నిల్వలను కరిగించి నాణేలు తయారు చేసి భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. శిరిడీ సాయి బాబాకు దేశవ్యాప్తంగా...
News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వడ్డీ కాసుల వాడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని...
News

విదేశీ భక్తుల శివనామస్మరణతో హోరెత్తిన శ్రీకాళహస్తీశ్వరాలయం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. జర్మనీకి చెందిన పరమహంస విశ్వానంద స్వామి ఆధ్వర్యంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియాకు చెందిన 120 మంది భక్త బృందం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే దక్షిణ గోపురం వద్ద...
News

కందకుర్తిలో ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు ‘డాక్టర్ జీ’ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ

ఇందూరు జిల్లా కంద‌కుర్తి గ్రామంలో కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించ‌నున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) వ్య‌వ‌స్థాప‌కులు డాక్టర్ హెడ్గేవార్ గారి స్మృతి మందిర నిర్మాణానికి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ స్వామి కమలానంద భారతి గారి చేతుల మీదుగా...
ArticlesNews

రామం భజే శ్యామలం

దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా జనవరి 22న అయోధ్యలో రంగరంగ వైభవంగా రామజన్మభూమి భవ్యమందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా...
News

హిందూ ఆలయాలపై ఆగని దాడులు!

హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. పలు ఆలయాల్లో దుండగలు చొరబడి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.ఈ కోవలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. నోయిడా సమీపంలోని రీచ్‌పాల్ గఢీ గ్రామంలోని ఆలయంలో చొరబడి దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు....
1 2 3 4 5 1,279
Page 3 of 1279