News

News

ఝార్ఖండ్‌లో 16 మంది మావోయిస్టుల లొంగబాటు

ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఐదుగురు మహిళలతో సహా 16 మంది మావోయిస్టులు ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. పలు ఆయుధాలను అప్పగించారు. అందులో రెండు ఏకే-47 రైఫిల్స్‌ ఉన్నాయి. లొంగిపోయిన వారిలో ఆరుగురిపై మొత్తం రూ....
News

అసోం వరద ప్రాంతాల్లో ఆరెస్సెస్ సేవా కార్యక్రమాలు

గౌహతి : అసోంలో కొంతలో కొంత వరద పరిస్థితులు బాగుపడినా.. ప్రజలు తమ తమ ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టినా.. అది మోసుకొచ్చిన బురదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా రవాణా, సమాచారంతో పాటు పలు...
News

ఫుల్బాణీ ప్రభుత్వ వైద్య కళాశాలకు స్వామి లక్ష్మణానంద సరస్వతీ పేరు

ఫుల్బాణీలోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రికి (GMCH) స్వామి లక్ష్మణానంద సరస్వతి పేరు పెట్టనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాటు, కంధమాల్ జిల్లాలోని జలేస్పాటా ఆశ్రమ అభివృద్ధికి ₹13 కోట్లతో కూడిన సమగ్ర ప్యాకేజీని కూడా ప్రభుత్వం ప్రకటించింది....
News

సెప్టెంబరు 15 నుంచి వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు సెస్టెంబరు 15న ప్రారంభమవుతాయని ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. ఆలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన.. అనుబంధ ఆలయాలకు రంగులు...
News

శబరిమలకు రైల్వేలైన్ పనులు ప్రారంభం

తిరువనంతపురం: సంవత్సరాల తరబడి నెలకొన్న అనిశ్చితి, జాప్యం తర్వాత, కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో అంగమాలి - శబరి రైల్వే ప్రాజెక్టుకు పెద్ద ఊపు వచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం...
News

పర్యావరణ పరిరక్షణతోనే దైవత్వం సాకారం

పాలకొండ: సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు విశిష్ట స్థానం ఉందని, పర్యావరణ పరిరక్షణ ద్వారా నిజమైన దైవత్వాన్ని అనుభవించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాపాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న "శ్రీ...
News

గురువులే భారతీయ ఆధ్యాత్మిక సంపదకు మార్గదర్శకులు : భవఘ్ని గురూజీ

అమరావతి: ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి మానవాళికి దిశానిర్దేశం చేసే గురువులను భక్తిశ్రద్ధలతో పూజించడం భారతీయ సంస్కృతిలో అత్యున్నత సంప్రదాయమని భవఘ్ని గురూజీ పేర్కొన్నారు. మండల పరిధిలోని వైకుంఠపుర భవఘ్ని ఆరామంలో నిర్వహిస్తున్న గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తిపూర్వక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ...
ArticlesNews

సంఘ కార్యమే వారి జీవితం

ఆర్‌ఎస్‌ఎస్‌-100 హల్దేకర్‌జీ సైద్ధాంతిక కాంతిపుంజం. వారి కాంతి మనకు సదా దిశా దర్శనం గావిస్తుంది. సంఘకార్యంలోనే జీవించేవారికి మరణముండదు. ఎందుకనగా సంఘకార్యమే వారి జీవనంగా ఉండినది కనుక. వారిది యుగానుకూల ఆలోచన. వారు వాస్తవ రూపంలో అత్యంత ఆధునికులు. సంఘకార్యంలో మృత్యువే...
1 2 3 4 5 3,038
Page 3 of 3038