archive#TTD

News

ఎండ వేడిమి నుంచి శ్రీవారి కాలినడక భక్తులకు ఉపశమనం

అలిపిరి మార్గంలో గ్రీన్ కార్పెట్‌లు వేసిన టీటీడీ తిరుప‌తి: అలిపిరి కాలినడక మార్గంలో వచ్చే భక్తులకు ఎండకు కాళ్ళు కాలకుండా టీటీడీ గ్రీన్‌ కార్పెట్‌ ఏర్పాటు చేసింది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్నప్పుడు మోకాళ్ల మిట్ట వద్ద...
News

ఆగస్టు 7 నుంచి కల్యాణమస్తు

తిరుప‌తి: పేదవారికి అండగా ఉండడానికి కల్యాణమస్తూ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు ఏడో తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని...
News

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పరిమితి విధించిన టీటీడీ

తిరుప‌తి: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో టీటీడీ లడ్డూలపై పరిమితి విధించింది. ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు మాత్రమే కొనుక్కోడానికి అనుమతి ఇస్తున్నారని భక్తులు తెలిపారు. గతంలో రూ.50 చొప్పున...
News

హ‌నుమ జన్మస్థలంపై అనవసర రాద్దాంతం.. ఏపీ సాధుపరిషత్

అమ‌రావ‌తి: ఆంజనేయ స్వామి జన్మస్థలంపై వివాదం నడుస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. సున్నిత విషయాన్ని టీటీడీ, గోవిందానంద సరస్వతి రచ్చ చేశారని పేర్కొన్నారు. భగవంతుడిని ఒక ప్రాంతానికి అంకితం చేయకండన్నారు. స్వామీజీలు కూడా సంయమనం పాటించాలని...
News

నేటి నుంచి తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం

తిరుప‌తి: తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరిలో తనిఖీ చేస్తామని.. ప్లాస్టిక్ రహిత వస్తువులనే తిరుమలకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిస్తున్నామన్న టీటీడీ అధికారులు.. తిరుమలలోని దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో...
News

తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు...
News

తిరుమలకు కొండంత జనం

* రెండేళ్ల తర్వాత తిరుమలకు పోటెత్తిన భక్తులు.... * కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం... దర్శనానికి రెండు రోజుల సమయం రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. కొండంత జనం శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి...
News

ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభం

- విశాఖ శారదా పీఠాధిపతుల చేతుల మీదుగా ఉద్ఘాటన - ప్రారంభోత్సవానికి హాజరైన ఒడిశా సీఎం, ఏపీ గవర్నరు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల...
News

నేటి నుంచి వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు

తిరుప‌తి: తిరుమలలో నేడు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూన్ ఒక‌టోతేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ...
News

SWAMY SHINES ON SWARNA RATHAM

Tirupathi: The procession of Sri Kalyan Venkateswara Swami on the Golden chariot as part of the ongoing annual Vasantotsavam fete at Srinivasa Mangapuram temple was a cynosure to devotees on...
1 10 11 12 13 14 25
Page 12 of 25