ఎండ వేడిమి నుంచి శ్రీవారి కాలినడక భక్తులకు ఉపశమనం
అలిపిరి మార్గంలో గ్రీన్ కార్పెట్లు వేసిన టీటీడీ తిరుపతి: అలిపిరి కాలినడక మార్గంలో వచ్చే భక్తులకు ఎండకు కాళ్ళు కాలకుండా టీటీడీ గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసింది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్నప్పుడు మోకాళ్ల మిట్ట వద్ద...








