archive#TTD

News

తిరుమ‌ల‌లో ఆధ్యాత్మికత‌ ఉట్టిప‌డేలా నిర్మాణాలు: ఈవో ఆదేశాలు

తిరుప‌తి: తిరుమ‌లకు మ‌రింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ ప‌నులు చేప‌ట్టాల‌ని, ఇందులో ఫుట్‌పాత్‌లు, మంచినీటి కొళాయిలు, మ‌రుగుదొడ్లు ఇతర ఇంజినీరింగ్ పనులు ఉండాల‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో అధికారుల‌తో...
News

ధర్మారెడ్డికి టీటీడీ ఈఓ బాధ్యతలు ఇవ్వడంపై హైకోర్టు నోటీసులు

తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే ఎనిమిదోతేదీన జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న...
News

దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంతోపాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు రోజుకు కావాల్సిన నాలుగు వేల లీట‌ర్ల పాలు, శ్రీ‌వారి ఆల‌యానికి అవ‌స‌ర‌మైన నెయ్యి దేశీయ గోవుల నుండి సేక‌రించ‌డం కోసం గోవుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌ని డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి...
News

వకుళామాత ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

తిరుప‌తి: పేరూరు సమీపంలోని శ్రీ వకుళమాత ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు....
News

18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో శ్రీనివాసుని కల్యాణాలు

తిరుప‌తి: అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో శ్రీవారి క‌ల్యాణం నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై తొమ్మిదో తేదీ వరకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని...
News

హనుమంతుడి జన్మస్థలం వివాదాన్ని పరిష్కరిస్తాం

ఈనెల 15, 16 తేదీల్లో సీఎం అధ్యక్షతన సమావేశం కర్ణాటక ప్రభుత్వం వెల్ల‌డి బెంగ‌ళూరు: అంజనీ పుత్రుడు హనుమంతుడు జన్మ స్థానంపై వివాదానికి తెర దించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోనున్నారు. అంజనాద్రి ప్రాంతమే హనుమాన్‌ జన్మస్థలమని పలు...
News

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు

తిరుప‌తి: తిరుమలలో దుకాణాలు, హోటళ్ళ‌ యజమానులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇకపై తనిఖీల్లో హెచ్చరికలు ఉండవని, ఏకంగా షాప్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్‌ సంపూర్ణ నిషేధం అమలు చేసేందుకు టీటీడీ అధికారులు...
News

శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన కానుక‌లు సమర్పించిన భక్తురాలు

తిరుప‌తి: చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. ఆలయంలో టీటీడీ ఈవోకి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150...
News

అమరావతి సమీపంలో వెంకన్న ఆలయం

* విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ * పాల్గొన్న గవర్నర్, టీటీడీ చైర్మన్ * రేపటినుంచి దర్శనాలకు అనుమతి రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ...
News

సామాన్యులకు మరింత సుళువుగా శ్రీవారి దర్శనం చేయిస్తాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 దర్శనంతోపాటు వివిధ...
1 9 10 11 12 13 25
Page 11 of 25