- Odisha CM is a Special Invitee - And other Rituals also there at Odishas' Sri Venkateshwara temple Tirupathi: TTD Chairman Sri YV Subba Reddy invited the Honourable CM of Odisha...
భువనేశ్వర్: భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 వ తేదీ నుంచి ఆలయ...
తిరుపతి: వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ను...
తిరుపతి: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి దంపతులు సారె సమర్పించారు. ఈ నెల 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. తుడ సర్కిల్ నుండి మంగళవాయిద్యాల నడుమ...
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తిరుపతి: హనుమంతుని జన్మ స్థలంపై వివిధ అంశాలతో కూడిన గ్రంథాలను పలు భాషల్లో ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర వ్రత విధానం...
Tirupathi: TTD EO Dr KS Jawahar Reddy said that TTD shall conduct training programs in all districts of the state to spread awareness on organic farming and Panchagavya products among...
తిరుపతి: గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో యువ రైతులు పాల్గొనేలా ప్రోత్సహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని...
తిరుపతి: చిన్నపిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.240 కోట్లతో చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ నెల అయిదోతేదీన పనులకు శంకుస్థాపన జరగనుంది. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్...
TTD Additional EO Sri AV Dharma Reddy on Thursday held a meeting with the shopkeepers over the implementation of the plastic ban as a part of protecting the environs of...
తిరుపతి: తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై దుకాణదారులతో టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవా సదన్ – 2లో జరిగిన ఈ సమావేశంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలను...