archiveTIRUMALA

News

అత్యున్నత ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్

రూ.70 లక్షలతో ఆధునీక‌ర‌ణ‌తో గ‌దులు తిరుప‌తి: స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. స్విమ్స్ నెఫ్రో ప్లస్ బ్లాక్‌లో రూ 70 లక్షలతో ఆధునీకరించిన పేయింగ్...
News

ఆర్ష ధ‌ర్మ ప్ర‌చార‌మే ల‌క్ష్యంగా టీటీడీ కార్య‌క్ర‌మాలు

తిరుప‌తి: నేటి యువ‌త‌కు మ‌న స‌నాత‌న హైంద‌వ ధ‌ర్మాన్ని, ఆర్ష ధ‌ర్మ సాంప్ర‌దాయాల‌ను తెలిపేందుకు టీటీడీ అనేక ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు గణతంత్ర వేడుకల్లో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. శ్రీ‌వారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజ‌మైన...
News

తిరుమలలో అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం

టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి తిరుప‌తి: తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో...
News

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 500 మంది భ‌క్తులు ప‌య‌నం

విజయనగరం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి 500 మంది ద‌ళితులు, గిరిజనులు బస్సుల్లో బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, సమరస‌తా సేవా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి....
News

వ‌ర్షాల వ‌ల్ల శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌ని భ‌క్తులు ఇప్పుడు రావొచ్చు!

శుభ‌వార్త చెప్పిన టీటీడీ తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు భక్తులకు శుభ‌వార్త చెప్పారు. గ‌త ఏడాది భారీ వ‌ర్షాల కార‌ణంగా తిరుమల దర్శనానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలామంది భక్తుల‌కు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం...
News

శ్రీనివాసుడి త్రీడీ క్యాలెండర్ల విడుదల

తిరుప‌తి: ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రత్యేక క్యాలెండర్‌ను ముద్రించిన‌ట్టు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 3డీ ఎఫెక్ట్​, సిల్వర్ కోటింగ్​తో ప్రత్యేకంగా రూపొందించిన ఆరు పేజీల క్యాలెండ‌ర్‌ను తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి అతిథి గృహంలో ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు....
News

తిరుమలకు ఎలక్ట్రానిక్ బస్సులు

తిరుప‌తి: అద్దె ప్రాతిపదికన 100 విద్యుత్‌ బస్సులకు ఇటీవల టెండర్లు ఖరారు చేసి, ఒప్పందం చేసుకున్న ఆర్టీసీ తిరుమల కొండపై నడిపేందుకు మరో 25 బస్సులను తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ పథకం...
News

పేద భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనం

రవాణా, వసతి ఖర్చులు టీటీడీవే... తిరుప‌తి: గత బ్రహ్మోత్సవాల సమయంలో పేద భక్తులకు ఉచితంగా శ్రీనివాసుడి దర్శనం ఏర్పాట్లు చేసిన టీటీడీ..ఈ సారి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు భక్తులకు కూడా...
News

తిరుమల కనుమదారిలో భారీగా విరిగిపడ్డ కొండ చరియలు

దర్శనాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచన తిరుప‌తి: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో తాజాగా కొండచరియలు విరిగి మూడు చోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండో కనుమ దారి లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై.....
News

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఇవే…

తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో వ‌చ్చే నెల డిసెంబ‌ర్‌లో విశేష ఉత్స‌వాలు జ‌రగ‌నున్నాయి. వాటి వివ‌రాల‌ను దేవ‌స్థానం అధికారులు వెల్ల‌డించారు. డిసెంబ‌రు 1 నుండి 2022, ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఋగ్వేద...
1 9 10 11 12 13
Page 11 of 13