archiveTIRUMALA

News

తిరుప‌తిలో అదనంగా రెండు గంటల దర్శనం

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శన భక్తులకు అదనంగా రెండు గంటలు దర్శనం కల్పిస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ దర్శనాల రద్దుతో భక్తులకు అదనంగా...
News

TTD నిర్వాకంతో దిక్కు తోచని స్థితిలో శ్రీవారి సర్వదర్శనం భక్తులు….

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు తితిదే చుక్కలు చూపిస్తోంది. నేరుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్న ప్రకటనతో తిరుమలకు వచ్చినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్లు ఇచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం కల్పిస్తుండటంతో భక్తులు దిక్కుతోచని...
News

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు

తిరుప‌తి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్టు టీటీడీ...
News

హనుమ జన్మస్థలం పేరుతో న‌కిలీ పుస్తకం దైవద్రోహమే…

టీటీడీపై గోవిందానంద సరస్వతి స్వామి మండిపాటు తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) దైవద్రోహం చేస్తోందని.. హనుమంతుని జన్మస్థలం పేరుతో న‌కిలీ పుస్తకాన్ని ముద్రించిందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. టీటీడీ పాలకమండలి నాటకం ఆడుతోందని... సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందన్నారు. అంజనాద్రి...
News

తిరుమలలో నకిలీ టికెట్ల దందా… న‌లుగురి అరెస్టు

తిరుప‌తి: తిరుమలలో నకిలీ టిక్కెట్ల దందా వెలుగుచూసింది. వీటిని విక్రయిస్తున్న నలుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు. మంగుళూరుకు చెందిన ఓ భక్తుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు దళారులపై కేసు నమోదు చేశారు. ఓ ట్యాక్సీ డ్రైవర్‌.. మంగుళూరుకు చెందిన భక్తుడి...
News

రేపటి నుంచి ఆఫ్​లైన్​​లో తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుప‌తి: శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త. ఈ నెల 15 నుంచి ఆఫ్‌ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్‌ లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను...
News

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం గోవింద నామ స్మరణతో భక్తుల నిరసన

తిరుప‌తి: కరోనా ప్రభావం, తిరుమ‌ల పాల‌న విభాగం వైఖరి వెర‌సి శ్రీ‌వారి భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్‌లైన్‌ దర్శనం టికెట్లు దూరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమస్యలు త‌ప్ప‌డం లేదు....
News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 8న ఏకాంతంగా జ‌రుగ‌నున్న‌ ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏకాంతంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల...
News

తిరుమల చరిత్రలో మొట్టమొదటి సారి ఏకాంతంగా రథసప్తమి వేడుకలు

తిరుప‌తి: తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారి ఏకాంతంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రతీ ఏటా రథసప్తమి నాడు శ్రీవారికి ఏడు ప్రధాన వాహన సేవలు జరుగుతాయి. అయితే, ఈ ఏడాది...
News

కరోనా నివారణార్థం తిరుమలలో అఖండ బాలకాండ పారాయ‌ణం

తిరుప‌తి: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై అఖండ బాలకాండ పారాయణ జరిగింది. ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. బాలకాండలోని...
1 8 9 10 11 12 13
Page 10 of 13