archiveTIRUMALA

News

తిరుమ‌ల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌…

అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం తిరుప‌తి: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు. కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు...
News

కరోనా నివారణకు.. తిరుమలలో రామాయణ, విషూచికా మంత్ర పారాయణ.. కోట్లాది మంది టీవీల ద్వారా పాల్గొనాలని వినతి

ప్రపంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాలతో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం ఉద‌యం బాలకాండ పారాయణం నిర్వహించారు. బాల‌కాండలోని ప్రథమ, ద్వితీయ సర్గల్లో ఉన్న మొత్తం 143 శ్లోకాలు వేద పండితుల అఖండ పారాయ‌ణంతో స‌ప్త‌గిరులు మార్మోగాయి. ఇదే విషయంపై...
News

తిరుమలలో సంప్రదాయ భోజనం… త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కార్యక్రమం..

తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ‘సంప్రదాయ భోజనం’ పేరుతో అందుబాటు ధరలో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం తిరుమల, తిరుపతిలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో వారు వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం… తితిదే విజిలెన్స్ విచారణ

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్ళు నకిలీ టికెట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని టీటీడీ పరిమిత సంఖ్యలోనే 300రూపాయల దర్శనం టిక్కెట్ల కోటాను రిలీజ్ చేస్తోంది. కాని శ్రీవారి దర్శనం కోసం...
News

తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు

ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుమల ఘాట్‌, తిరుపతి అర్బన్‌ పరిధిలో 100 విద్యుత్‌ బస్సులు నడపడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి బుధవారం ఆదేశాలు అందాయి. తిరుమల ఘాట్‌, తిరుపతిలో 100 బస్సులతోపాటు, విశాఖలో 100, విజయవాడ,...
News

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – సీజేఐకి వినతి పత్రం అందజేసిన గో సేన ఫౌండేషన్

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్, తితిదే పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోహింస ఆగాలని,...
News

తిరుమ‌ల‌లో ముగిసిన విశాఖ శార‌దాపీఠం ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి హిందూ ధ‌ర్మ ప్ర‌చార యాత్ర

విశాఖ జిల్లాలోని గిరిజ‌న ప్రాంతాల నుంచి వ‌చ్చిన 1200 మందికి పైగా గిరిజ‌నులు, ద‌ళితుల‌తో క‌లిసి తిరుమ‌ల పిఏసి-3 నుంచి పాద‌యాత్ర‌గా వెళ్లి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం నాద‌నీరాజనం వేదిక‌పై జ‌రిగిన భ‌జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. భ‌క్తుల‌కు...
News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల వేంకటేశ్వరుడిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌తో పాటు శాస్ర్తవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి...
1 11 12 13
Page 13 of 13