తిరుమల భక్తులకు శుభవార్త…
అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు. కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు...







