archivePRIME MINISTER NARENDRA MODI

News

మోడీపై ప్రశంసలు కురిపించిన మాజీ ప్రధాని దేవేగౌడ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై మాజీ ప్రధాని దేవేగౌడ ప్రశంసలు కురిపించారు. బీజేపీ 276 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని.. పొత్తుతోనే బీజేపీ అధికారంలోకి రావొచ్చు.. కానీ సొంతంగా 276 స్థానాలు గెలవదని తాను గతంలో అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. ఒకవేళ...
News

అసంఘటిత కార్మికుల కోసం పింఛన్ విరాళ పథకం

ప్రారంభించనున్న మోదీ న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలో పనిచేసిన వృద్ధ కార్మికుల కోసం ఆర్థిక స్థోమత ఉన్న సంఘటిత రంగం వారు నిర్ణీత మొత్తంలో పింఛను త్యాగం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేయనున్నారు. వంట గ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ...
News

స్మార్టప్‌ వైపు యువత చూపు

కరోనా ముప్పు ఇంకా తొలగలేదు మన్ కీ బాత్‌లో ప్రధాని న్యూఢిల్లీ: యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశానికి అద్భుతాలు సృష్టించగలిగే సామర్థ్యం ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘స్టార్టప్‌’ పదమే వినిపిస్తోందని, ప్రస్తుతం స్టార్ట్‌ప్...
News

మంచి నీటి సరఫరానే జల జీవన్ మిషన్ లక్ష్యం

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి అందించేందుకు ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లద్దాఖ్‌ మహిళ ఈ పథకం ద్వారా జీవితం ఎంత...
News

కొవిడ్‌పై ప్ర‌ధాని స‌మీక్ష‌

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో దేశంలో...
News

హైపవర్ పోలీసింగ్ మిషన్ ఏర్పాటుకు మోదీ పిలుపు

అమిత్ షా నేతృత్వం న్యూఢిల్లీ: టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్​ పోలీస్​ టెక్నాలజీ మిషన్​ను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగిన 56వ డీజీపీ, ఐజీపీ సభ ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు....
News

మూడు సాగు చట్టాలు రద్దు

ప్రకటించిన మోడీ పార్లమెంట్‌లో అధికారికంగా వెలువడనున్న ప్రకటన ఆందోళన విరమించాలని రైతులకు విజ్ఞప్తి న్యూఢిల్లీ: గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను...
News

క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో వర్చువల్‌గా మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోదీ తొలిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కరెన్సీ తప్పుడు వ్యక్తుల...
News

ప్రశ్నిస్తున్న వారికి ‘పూర్వాంచల్‌’ సమాధానం

ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ లక్నో: పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. లక్నో నుంచి ఉత్తరప్రదేశ్‌ రాజధాని ఘాజీపూర్‌ వరకు 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్‌ స్ట్రిప్‌ కూడా...
News

కాశీ విశ్వనాథ ఆలయంలో 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్టించిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం (నవంబర్ 15) వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో మాతా అన్నపూర్ణ దేవి యొక్క అరుదైన విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం వారణాసి నుండి దొంగిలించబడిన 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం...
1 17 18 19 20 21 22
Page 19 of 22