archivePRIME MINISTER NARENDRA MODI

News

ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదికగా భారత్‌

భాగ్య‌న‌గ‌రం: ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్‌ వేదికగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటూ ఇక్రిశాట్‌లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను...
News

భాగ్య‌న‌గ‌రానికి ఎల్లుండి రానున్న ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా.‌. సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. పటాన్​చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్​కు వెళ్తారు. అక్కడ...
News

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న మోదీ ఛానల్

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్‌లోనే కాకుండా యూట్యూబ్‌లో కూడా ప్రధాని మోదీకి ఫాలోయింగ్ ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్...
News

అవినీతి అంటే చెద… దీనివల్ల దేశం గుల్ల అవుతుంది

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీ: అవినీతి అంటే ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ చెదను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు....
News

భారత్-మధ్య ఆసియా దేశాల మధ్య తొలి సదస్సుకు మోడీ నేతృత్వం

ప్రాంతీయ శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచన.. న్యూఢిల్లీ: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​-సెంట్రల్​ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్​గా నేతృత్వం వహించి పలు అంశాలపై...
News

నేతాజీ విగ్రహం.. భావితరాలకు స్ఫూర్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించింది కేంద్రం. దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద అబ్బురపరిచే నేతాజీ హాలోగ్రామ్​( బీమ్​ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) విగ్రహాన్ని...
News

ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెల్ల‌డించారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకొంటున్న వేళ...
News

ఫిబ్రవరి 5న మోదీ చేతుల మీదుగా ‘సమతా మూర్తి’ ఆవిష్కరణ

చిన జీయర్‌ స్వామి వెల్లడి భాగ్యనగరం: సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామనుజాచార్యుల 1000వ జయంతి సందర్భంగా 216 అడుగుల ‘సమతా మూర్తి’ని ఫిబ్రవరి అయిదోతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న సమతా మూర్తిలోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్‌...
News

భారత కీర్తి, ప్రతిష్ఠలు సర్వనాశనం చేసేందుకు ప్రయత్నాలు

హెచ్చ‌రించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వనాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో...
News

రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు!

ఇంటెలిజెన్స్ హెచ్చరిక న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీఅత్యంత రహస్యంగా...
1 15 16 17 18 19 22
Page 17 of 22