archivePRIME MINISTER NARENDRA MODI

News

ప్రధాని మోడీ కాన్వాయ్ ని ఆపింది మేమే – ఎస్ ఎఫ్ జే వెల్లడి

విచారణ జరిపారో ఖబడ్దార్... న్యాయవాదులకు బెదిరింపులు జాతీయ భద్రత, సమగ్రతనే దెబ్బతీస్తామంటూ బెదిరింపులు పంజాబ్ లో రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ ప్రకటించుకున్నట్లు సమాచారం. ప్రధాని...
News

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భారీ భద్రతా వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని...
News

ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలు

లక్షలాది మందికి ఆయన ధైర్యాన్నిచ్చారని కొనియాడిన మోడీ న్యూఢిల్లీ: సిక్కుమత 10వ గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు . గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేశారు...
News

యూపీలో అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో రూ.700 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ నేడు శంకుస్థాపన చేశారు. ఆ రాష్ట్ర CM యోగితో కలసి.. ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. మీరట్లో దేశంలోనే అత్యాధునిక...
News

సాంకేతిక ప్రపంచానికి బహుమతులు ఇచ్చిన ఐఐటీ కాన్పూర్

ప్రధాని నరేంద్ర మోదీ కాన్పుర్: సాంకేతిక ప్రపంచానికి ఐఐటీ కాన్పూర్ వెలకట్టలేని బహుమతలను అందజేస్తోంద‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు తనకు రెట్టింపు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఓ వైపు కాన్పూర్​లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.....
News

కొబ్బరి మద్దతు ధర ప్రకటన

రైతుకు కేంద్రం అండ‌ న్యూఢిల్లీ: కురిడీ, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్...
News

మహనీయుల త్యాగాలే… దేశ భవిష్యత్‌కు మార్గాలు

ఢిల్లీలో ఆజాదీ కా అమృతోత్సవ్ రెండో సమావేశం దేశవ్యాప్తంగా పాల్గొన్న ప్రముఖులు న్యూఢిల్లీ: మహనీయుల త్యాగాలు దేశ భవిష్యత్‌కు మార్గదర్శకాలని, కరోనాతో కకావికలమైన ప్రపంచం తిరిగి కోలుకునే క్రమంలో మనం కీలక భూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 75వ స్వాతంత్య్ర...
News

అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో మోడీ సమావేశం

బడ్జెట్ నేపథ్యంలో కీలక భేటీ, సూచనలు, సలహాలు విన్న ప్రధాని న్యూఢిల్లీ: 2022-23 బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు చర్చల్లో ప్రధాని మోదీ అగ్రశ్రేణి పెట్టుబడిదార్లతో భేటీ అయ్యారు. దిగ్గజ ప్రైవేట్‌ ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన పెట్టుబడులకు...
News

కాశీ అభివృద్ధి దేశానికే ఆదర్శం

మేయర్ల మీట్‌లో ప్రధాని వెల్లడి వారణాసి: 'న్యూ అర్బన్​ ఇండియా' నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆల్​ ఇండియా మేయర్స్​ కాన్ఫరెన్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం భారత్​కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత...
News

ఎంపీలందరూ చట్టసభలకు హాజరు కావాల్సిందే…

గైర్హాజరుపై ఘాటుగా స్పందించిన మోడీ న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు సక్రమంగా హాజరయ్యే వారికే 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్లు వస్తాయని పరోక్షంగా హెచ్చరించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ...
1 16 17 18 19 20 22
Page 18 of 22