archivePRIME MINISTER NARENDRA MODI

News

లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, గాంధీకి ప్రధాని ఘన నివాళులు

న్యూఢిల్లీ : పూర్వ ప్రధాని దివంగత లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌ లో... ‘పూర్వ ప్రధాని లాల్‌ బహాదుర్‌ శాస్త్రి గారికి ఆయన జయంతి నాడు...
News

పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం

దుబాయ్‌ ఎక్స్పోలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్‌ ఎక్స్‌పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర...
News

చెత్త రహిత సిటీలే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 లక్ష్యం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్టు మోడీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌...
News

చరిత్రలో పార్లమెంట్ నిర్మాణ కూలీల పేర్లు

ప్రధాని మోదీ వెల్ల‌డి న్యూఢిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవన నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బంది సేవలకు చరిత్రలో చోటు కల్పించాలని ప్రధాని మోదీ కోరారు. వారంతా ఒక చారిత్రక, పవిత్రకార్యంలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. వారి సేవలు కలకాలం గుర్తుండిపోయేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజిటల్‌...
News

జపాన్‌ ప్రధానితో మోడీ భేటీ

వాషింగ్టన్ డిసి: అమెరికా పర్యటనలో భాగంగా.. జపాన్‌ ప్రధాని యొషిహిడె సుగాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్‌ ఎకానమీ, వాణిజ్య, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై...
News

అమెరికాలో మోడీకి ఘన స్వాగతం

వాషింగ్టన్​: క్వాడ్​ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్​లోని జాయింట్​ బేస్​ ఆండ్రూస్​ విమానాశ్రయం​లో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సందు.. విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు....
News

లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు

ప్రారంభించిన ప్రధాని పార్లమెంట్ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసద్ టీవీ ప్రసారాలను బుధవారం ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని...
News

24న క్వాడ్‌ సమావేశంలో పాల్గొనున్న మోదీ

చర్చకు రానున్న అంతర్జాతీయ విషయాలు న్యూఢిల్లీ: అమెరికాలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్‌(Quad-Quadrilateral Security Dialogue) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మోదీ, ఆస్ట్రేలియా...
News

‘పీఎల్‌ఐ’తో భారతీయ వస్త్ర పరిశ్రమకు పూర్వవైభవం

ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అయిదేళ్ళలో రూ. 10.683 కోట్ల విలువైన ప్రోత్సహకాలు ఏపీతో సహా ఏడు రాష్ట్రాలకు మహర్దశ న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా అడుగులు వేస్తూ, ఎంఎంఎఫ్‌...
News

ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 23 లేదా 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని...
1 19 20 21 22
Page 21 of 22