archivePRIME MINISTER NARENDRA MODI

ArticlesNews

బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక?

2016లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోట ప్రాకారాల నుండి బలూచ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, దానిని చాలా మంది అప్రస్తుత, అనాలోచిత ప్రసంగంగా అభివర్ణించారు. దానికి కారణం దక్షిణ భారతదేశంతో బలూచ్ సంస్కృతికి ఉన్న సంబంధం గురించి వారికెవరికీ...
News

పారదర్శక పరిపాలనకు ‘చింతన్ శివిర్’

ప్ర‌ధాన మంత్రి మోదీ కీలక నిర్ణయం న్యూఢిల్లీ: సాంకేతికతను ఉపయోగించుకుని పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలిలోని 77 మంది మంత్రులను ఎనిమిది గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్​లోనూ కొంతమంది నైపుణ్యం...
News

శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి

శ్రీ‌న‌గ‌ర్‌: శ్రీనగర్‌కు సృజనాత్మక నగరంగా యునెస్కో ఎంపిక చేసింది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ శ్రీనగర్‌కు చోటుకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 90 దేశాల్లో...
News

2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా భారత్

అంతర్జాతీయ సదస్సులో పేర్కొన్న మోడీ గ్లాస్గో: 2070 నాటికి ​కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కట్టడి చేసేందుకు పారిస్​ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్ అని...
News

చేయూత మాని ఒత్తిడి తేవటం సరికాదు

అగ్ర దేశాలకు భార‌త ప్ర‌ధాని మోడీ బోధ న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకారం అందించకుండా.. వాతావరణ మార్పుల నివారణపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. క్లైమెట్ ఫైనాన్స్​ విషయంలో నిర్లక్ష్యాన్ని భారత్ విస్మరించలేదని అన్నారు....
News

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ

కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు....
News

2022 ఆసియాన్‌-భారత్‌ ఐక్యత సంవత్సరం

భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢిల్లీ: వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జ‌రుపుకొందామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్‌- ఇండియా సమ్మిట్‌లో...
News

జి-20 సమావేశాల‌కు మోదీకి ఆహ్వానం

ఖరారైన ఇటలీ, బ్రిటన్ పర్యటన న్యూఢిల్లీ: ఇటలీ, బ్రిటన్లలో ఈ నెల 29 నుంచి నవంబరు రెండోతేదీ వరకు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్​-26 సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటనలో...
News

ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్​నగర్​లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా, గవర్నర్​ అనందీబెన్​ పటేల్​లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య...
News

దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కుల విషయం ముందడుగు వేసింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 11...
1 18 19 20 21 22
Page 20 of 22