archivePrime minister Modi

News

రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలోనే…

* ఆ దిశగా కేంద్రం కసరత్తు పార్లమెంటు నూతన భవనం నిర్మాణం, సెంట్రల్ విస్టా పనులను పక్కన పెట్టాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ రెండు ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం...
News

ప్రధానికి స్థిరాస్తులేమీ లేవు… స్వల్పంగా పెరిగిన చరాస్తి

* ఉన్న కాస్త భూమినీ విరాళమిచ్చారు * తమ ఆస్తుల వివరాలను వెల్లడించిన ప్రధాని, మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ప్రస్తుతం ఆయన...
News

పదవులు లేకపోయినా ప్రజా జీవితంలోనే కొనసాగుతా – వీడ్కోలు సభలో వెంకయ్య నాయుడు

* రాష్ట్రపతిని కావాలని తానెప్పుడూ కోరుకోలేదని స్పష్టీకరణ రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. చట్టసభలో అర్థవంతమైన...
News

అమితాబ్‌, ప్రభాస్‌, కోహ్లీ నోట.. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పాట..

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ సెలెబ్రిటీల 'ఇంటింటా జెండా' గీతం ముంబాయి: భార‌త‌దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు గడుస్తున్న తరుణంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటిపై...
News

‘మనదే రాజ్యం’.. ‘వందేమాతరం’ నినాదాల స్ఫూర్తి ఒక్కటే

భీమ‌వ‌రం స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భీమ‌వ‌రం: ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని.. నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో...
News

ఉదయపూర్ ఘటన.. 514 మంది పోలీస్ అధికారులు, 32 మంది ఐపీఎస్‌లు బదిలీ!

ఉదయపూర్: రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయ్ పూర్ ఐజీతో, ఎస్పీతో పాటు 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది గెహ్లాట్ సర్కార్. తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. ఉదయ్ పూర్ పోలీసులు అతనికి భద్రత...
News

ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోనున్న మోదీ

భాగ్య‌న‌గ‌రం: ఇక్క‌డి భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమ్మవారి పూజలో పాల్గొంటారు. ఇందుకనుగుణంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో...
News

బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్

గాంధీన‌గ‌ర్‌: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ట్వీట్...
News

ఇండియా గేట్ వద్ద నేతాజీ 30 అడుగుల విగ్రహం

ప్రధాని మోడీని కలిసిన శిల్పి న్యూఢిల్లీ: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మైసూర్ నుంచి శిల్పి అరుణ్ యోగిరాజ్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆగస్ట్ 15 కల్లా ఆయన ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తారు. సాంస్కృతిక...
News

కొవిడ్ టీకాల సరఫరాతో భారత్ సమన్వయం సాధించింది

క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ జ‌పాన్‌: ఐరోపాలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలు బలహీనపడిన వేళ జపాన్ వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు.....
1 2 3 4 5 7
Page 3 of 7