archivePrime minister Modi

News

అత్యంత ప్రజాదరణ గల ప్రపంచ నేతగా ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో మరోసారి నిలిచారు. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. ఆయన తర్వాత ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు....
News

జీ20 డిక్లరేషన్లో ప్రధాని మోదీది కీలక పాత్ర: అమెరికా

వాషింగ్టన్‌: ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ20 సమావేశం నిర్ణయించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని అమెరికా వెల్లడించింది. సదస్సు డిక్లరేషన్‌పై చర్చలు జరపడంలో ప్రధాని మోదీ ముఖ్య పాత్ర పోషించిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ...
News

వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోదీ

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు. కాశీ, తమిళనాడు భారతీయ నాగరికత,...
News

ప్రధాని మోదీని పలకరించిన జిన్పింగ్.. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల నేతల తొలి భేటీ

న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇండోనేషియాలో జరుగుతోన్న జీ-20 సదస్సులో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా ఒకరికొకరు...
News

‘ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గం కనుగొనాలి’… మోదీ పిలుపు

బాలీ: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఒక మార్గం కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని మరోసారి అలాంటి ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని...
News

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా పయనమైన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో...
News

అమ్మభాషను మోదీ ప్రోత్సహిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

నెల్లూరు: అమ్మభాషను ప్రోత్సహించే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ 2023లోపు పది లక్షల...
News

మోర్బీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చిన ప్రధాని ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ప్రధాని...
News

అయోధ్యలో దీపోత్సవ్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీపోత్సవ్‌లో భాగంగా సరయూ నదికి రెండు వైపులా మొత్తం 15,76,000 వేల దీపాలు వెలిగించారు. దీపోత్సవ్‌ సందర్భంగా 40 ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....
News

‘ఒక వ్యక్తి’ వల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు: ప్ర‌ధాని మోదీ

భరూచ్‌‌: స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని, కాని 'ఒక వ్యక్తి' మాత్రం కశ్మీరు సమస్యను పరిష్కరించలేకపోయారని అంటూ పరోక్షంగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్ర‌ధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది చివరిలో...
1 2 3 7
Page 1 of 7