archivePrime minister Modi

News

సమష్టిగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించాం

‘విజయ్‌ దివస్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: మనం కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 50వ విజయ్‌ దివస్‌ సందర్భంగా గురువారం ఢిల్లీలోని అమరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి మోడీ ఘన నివాళులు...
News

ఆయన మన ప్రధాని – మీ ప్రవర్తన సరికాదు

వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోడీ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వ్యక్తికి కేరళ హైకోర్టు అక్షింతలు కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. స్పందించిన...
News

ప్రధాని ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాను కొందరు సైబర్ నేరస్తులు హ్యాక్‌ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో అగంతుకులు బిట్ ‌కాయిన్ ‌ను ప్రమోట్‌ చేస్తూ పోస్టు...
News

భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని పెద్ద పీట

పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం ఈ నెల 13న మోదీ పర్యటన కాశీ: ప్రధానమంత్రి మోదీకి ఆధ్యాత్మిక నగరమైన కాశీతో లోతైన అనుబంధం ఉంది. ఆయన ప్రధాని కాకముందు బాబా విశ్వనాథ్‌ను దర్శించుకోవడానికి చాలాసార్లు వచ్చారు. ప్రధాని అయిన తర్వాత...
News

కేదారనాథ్ ‌లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఉత్తరాఖండ్ ‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని శుక్రవారం (నవంబర్ 5) ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైన తర్వాత పునర్నిర్మాణమైంది. ప్రారంభోత్సవానికి ముందు, పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు...
News

మీ వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నారు – సైనికులతో ప్రధాని మోడీ

ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని.. వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్ ‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను...
News

అభివృద్ధికి చిరునామా గోవా

‘ఆత్మనిర్భర భారత్‌’ లబ్ధిదారులతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయంపూర్ణ అనే పథకం మహిళాసాధికారతకు కృషి చేస్తుంది... కేంద్రలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంది. దీంతో గోవాలో అభివృద్ధి డబుల్‌ ఇంజన్‌ రైలు వేగంతో పరుగులు పెడుతోంది......
News

దేశద్రోహులను వదిలిపెట్టం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాంధీనగర్‌: దేశాన్ని మోసం చేసే వారు ఎంతటి బలవంతులైనా వదిలిపెట్టేది లేదని, అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిబిఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 6-7...
News

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్‌ విభాగం నుంచి మరొకటి భారత్‌ ఖాతాలో ప‌డింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షట్లర్‌...
News

జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

అమృత్ ‌సర్‌లో పునర్నిర్మించిన జలియన్ ‌వాలాబాగ్‌ స్మారక భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేశారు. 1919 ఏప్రిల్‌ 13న బ్రిటిష్‌ సైనికుల దుశ్చర్యకు బలైన అమరులకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం మన...
1 3 4 5 6 7
Page 5 of 7