* ప్రధాని స్వయంగా స్వచ్ఛ స్పూర్తిని చాటారు - కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఓ చోట స్వయంగా చెత్త ఎత్తి...
ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన '12U2' గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు...
* తల నిమిరి యువతికి ఆశీస్సులందించిన ప్రధాని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీని ఓ యువతి తన కళతో ఆకట్టుకుంది. ఆ యువతి ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ చిత్రాన్ని గీసి చేతిలో పట్టుకుని నిలబడగా ప్రధాని గమనించారు....
* ఈ ప్రభుత్వం మీకు బాస్ కాదు - సేవకుడు దేశంలోని 130కోట్లకుపైగా పౌరుల సంక్షేమం కోసమే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 11వ విడత నిధులు విడుదల చేసిన...
విదేశాల దాడులు, కుట్రలు, కరోనా వేవ్ లు, ఆర్థిక ఇబ్బందులు, అసత్య ప్రచారాలు, దేశద్రోహ మూకల ఆగడాలు ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి దేశాన్ని ఎన్నో రంగాలలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పైనే ప్రజలు మళ్లీ ఆశలు...
* కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్న ప్రధాని మోడీ * దేశవ్యాప్త నిర్వహణకు కసరత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు సిమ్లాలో పర్యటించనున్నారు. 8 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించే గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ లో ప్రధాని...
* అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనటానికే... మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా జులై 4న ప్రధాని మోడీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు...
మహాత్ముడు, సర్దార్ పటేల్ కలలు కన్న భారత్ ను నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్ల పాటు నిజాయతీగా కృషిచేశామని ప్రధాని మోడీ అన్నారు. తాము దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదని తెలిపారు. గుజరాత్ నేర్పిన పాఠాలే తనను ఇలా తీర్చిదిద్దాయని కృతజ్ఞత...
* దేశ సమగ్రత, సమానత్వం, అనుసంధానత కోసమే జాతీయ విద్యా విధానమని వెల్లడి సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. పాఠశాల విద్యార్థులు సాంకేతికతకు...
దేశంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా,...