archive#PM MODI

News

హరిత హైడ్రోజన్ ప్రపంచ హబ్ గా భారత్

* 2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా దేశాన్ని మార్చడమే లక్ష్యం... వెల్లడించిన ప్రధాని మోడీ పునరుత్పాదక ఇంధన వనరులున్న భారత్, హరిత హైడ్రోజన్ ‌కు ప్రపంచ హబ్ ‌గా మారగలదని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు....
News

గురు రవిదాస్ జీవితం… స‌మాజానికి ఆద‌ర్శం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ: ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, న్యాయం కల్పించడం ద్వారా సమాజాన్ని ఏకం చేయడానికి గురు రవిదాస్ అంకితమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు. అతని జన్మదినోత్సవం సందర్భంగా ఘ‌న నివాళుల‌ర్పించారు....
News

దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు

* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశానికి నేతాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న 'పరాక్రమ్ దివస్'...
News

యూపీలో అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో రూ.700 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ నేడు శంకుస్థాపన చేశారు. ఆ రాష్ట్ర CM యోగితో కలసి.. ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. మీరట్లో దేశంలోనే అత్యాధునిక...
News

ప్రపంచ దిగ్గజాలుగా భారత కంపెనీలు మారాలి

కార్పొరేటర్లకు సూచించిన మోడీ న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉత్తమ అయిదు కంపెనీల్లో భారత్‌కు చోటుండేలా సమష్టిగా కృషి చేద్దామని కార్పొరేటర్లకు మోడీ సూచించారు. నిబంధనల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, ఏవేవి పరిహరించవచ్చో తెలపాలన్నారు. ముందస్తు బడ్జెట్‌ సంప్రదింపుల్లో...
News

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ కార్యక్రమంలో...
News

కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన ప్రధాని ఆకస్మిక తనిఖీలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సోమవారం కాశీ వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం నుంచి ఆలయ దర్శనాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోడీ.. సాయంత్రం భాజపా పాలిత రాష్ట్రాల...
News

ఆయన మన ప్రధాని – మీ ప్రవర్తన సరికాదు

వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోడీ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వ్యక్తికి కేరళ హైకోర్టు అక్షింతలు కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. స్పందించిన...
News

కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తర‌ప్రదేశ్ ‌లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూనిర్మించిన ఈ కారిడార్ ‌ని ప్రధాని మోడీ దేశ ప్రజలకు అంకితం చేశారు. ₹339 కోట్లతో...
News

ప్రధాని ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాను కొందరు సైబర్ నేరస్తులు హ్యాక్‌ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో అగంతుకులు బిట్ ‌కాయిన్ ‌ను ప్రమోట్‌ చేస్తూ పోస్టు...
1 5 6 7 8 9 16
Page 7 of 16