* వేలం ద్వారా వచ్చే ఆదాయం ‘నమామి గంగే’ మిషన్ కు ప్రధాని నరేంద్ర మోడీకి సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అనేకమంది అందజేసిన కానుకలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. క్రీడాకారులు, రాజకీయ నేతలు సహా వివిధ వర్గాలు ఆయన్ను...
* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం ఉజ్బెకిస్థాన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్థాన్ ప్రధాన...
దేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్ర (సైన్స్), సాంకేతిక (టెక్నాలజీ), సృజనాత్మక (ఇన్నోవేషన్) వ్యవస్థను నిర్మించడంలో కేంద్ర-రాష్ట్రాల పరస్పర సమన్వయం, సహకార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ కేంద్ర-రాష్ట్ర సైన్స్ సదస్సును నిర్వహిస్తోంది. గుజరాత్ లోని...
* ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులతో మాటామంతిలో తన మనసులోని సంతోషాన్ని పంచుకున్న ప్రధాని భారత్ బ్రిటన్ ను దాటుకుని ఐదో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. '250 ఏళ్లు మన దేశాన్ని...
శుక్రవారం 2/9/2022) నాడు కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘INS విక్రాంత్’ విమాన వాహక యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నౌకను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కొచ్చి షిప్ యార్డ్ నిర్మించింది....
* భారతీయత ఉట్టిపడేలా నావికాదళానికి సరికొత్త చిహ్నం భారత నావికా దళానికి సరికొత్త చిహ్నాన్ని (నిషాన్) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఆవిష్కరించారు. కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ కొత్త గుర్తుతో ఉన్న పతాకాన్ని ప్రధాని ఎగురవేశారు....
కాంగ్రెస్ తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ ఇటీవల హస్తం పార్టీని వీడిన దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్ ఎట్టకేలకు తన రాజీనామాపై మౌనం వీడారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బలవంతంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు....
* 7500 మంది మహిళలు ఒకేసారి చరఖా తిప్పి సరికొత్త రికార్డు... * అహ్మదాబాద్ లో అటల్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోడీ స్వాతంత్ర్యం తర్వాత నిర్లక్ష్యానికి గురైన ఖాదీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కు ప్రేరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర...
* విభజన అల్లర్లలో మృతి చెందిన వారికి నివాళి అర్పించిన మోడీ దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, భాజపా సీనియర్ నేతలు నివాళులు అర్పించారు. నిన్న (14/8/2022) 'విభజన విషాద స్మృతి దినం' సందర్భంగా ప్రధాని...