archive#PM MODI

News

జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్ లలో...
News

మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ

భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను హెచ్చరించారు. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ ‌బాతో ఆయన సమావేశమయ్యారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య...
News

విద్యార్థులు పరీక్షలను పండుగలా భావించాలి: ప్రధాని మోడీ

విద్యార్థులంతా పరీక్ష అంటే పండుగలా భావించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడి సాధారణమని, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఒత్తిడిని...
News

ప్రధాని మోడీని హత్య చేస్తామంటూ NIAకు మెయిల్‌

ప్రధాని నరేంద్రమోడీని హతమారుస్తామని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు ఈ-మెయిల్‌లో పంపించాడు. అలాగే దేశవ్యాప్తంగా వేలమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్‌ఐఏ ముంబయి బ్రాంచ్ ‌కు ఈ తరహా ఈ-మెయిల్‌ అందడంతో భద్రతా...
News

వారణాశిని సందర్శించనున్న నేపాల్ ప్రధాని

దౌత్య విషయాలపై మోదీతో చర్చలు న్యూఢిల్లీ: నేపాల్‌ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏప్రిల్ మొదటి వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. 2021 జూలైలో నేపాల్‌ ప్రధాని పదవిని మరోసారి చేపట్టిన తర్వాత షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటనకు రానుండటం ఇదే...
News

బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ దారుణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో మంగళవారం ఎనిమిది మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద బిప్లోబీ భారత్ గ్యాలరీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ...
News

రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి – భారత్

* ఐరాసలో భారత రాయబారి వెల్లడి రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య విధానాల ద్వారా మాత్రమే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇరు దేశాల అధినేతలతోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్లు ఐరాసలో భారత...
News

దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ సంబరాలు… హోళికా దహన కార్యక్రమాలు…

* ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు హోళీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. పలు చోట్ల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హోళీ...
News

మానవతావాదం ప్ర‌ద‌ర్శించిన భార‌త్‌ను ప్రశంసించిన ఉక్రెయిన్‌ ఎంపీ

కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ జ‌రిపిన దాడిలో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి భారతదేశం తీసుకున్న మానవతావాద చర్యలను పిన్న వయస్కుడైన ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు స్వియాటోస్లావ్ యురాష్ ప్రశంసించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడినందుకు ప్రధాని నరేంద్ర...
News

ధ‌న్య‌వాద‌ములు మోదీజీ..

'ఆపరేషన్ గంగా'ను ప్ర‌శంసించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ట్యునీషియా వంటి దేశాల నుండి ఉక్రెయిన్ వెళ్ళి, అక్క‌డ చిక్కుకుపోయిన అనేక మంది దక్షిణాసియావాసులను స్వ‌స్థ‌లాల‌కు తరలించి, రక్షించ‌డంతో మోదీ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం...
1 4 5 6 7 8 16
Page 6 of 16