archive#PM MODI

News

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు....
News

ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్‌స్టెక్‌ సదస్సు ఇందుకు వేదిక అయ్యింది. ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు. ఈ భేటీ సారాంశాన్ని భారత...
News

వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం.. చరిత్రాత్మక మలుపు: ప్రధాని మోదీ పోస్ట్‌

వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లు (Waqf Amendment Bill)ను ఆమోదించాయి. దీనిపై తాజాగా ప్రధాని మోదీ...
News

అండమాన్ దీవులకు 21 మంది పరమవీరచక్ర విజేతల పేర్లు!

అండమాన్‌ ద్వీపంలోని 21 దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పరాక్రమ్ దివస్ సందర్భంగా పరమవీర చక్ర విజేతల పేర్లు పెట్టారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగిస్తూ.. తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన భూమి ఇదే అని గుర్తు చేశారు. వీడియో...
News

మోదీని పాక్‌ భాగస్వామిగా చూడలేం – పాక్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ సంచలన వ్యాఖ్యలు

భారత్, పాక్ మధ్య శాంతి ప్రయత్నాల కోసం లేదా కలిసి పనిచేయడానికి తమ దేశం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఒక భాగస్వామిగా చూడటం లేదని పాక్ మంత్రి హినా రబ్బానీ ఖర్ సంచలన ప్రకటన చేశారు. మోదీకి ముందు ప్రధానమంత్రులుగా...
News

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వైరల్‌.. ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. అందులో ఏముందంటే?

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక...
News

క్రీడాకారులు ఫిట్‌నెస్‌ కోసం యోగా చేయాలి – ప్రధాని మోదీ సూచన

దేశంలో క్రీడలను కేవలం పాఠ్యేతర కార్యకలాపంగా పరిగణించడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఒక క్రీడా ఈవెంట్‌ను ప్రారంభించిన సందర్భరంలో వ్యాఖ్యానించారు. క్రీడాకారులను తమ ఆహారంలో మిల్లెట్‌ను చేర్చుకోవాలని కోరారు. ఒకప్పుడు క్రీడలను కాలయాపన...
News

మసీదులు, చర్చిలకు వెళ్లాలని బీజేసీ నాయకులకు ప్రధాని మోదీ సూచన.. ఆయన ఉద్దేశం అదేనా?

ప్రధాని నరేంద్ర మోదీ మైనారిటీ ఓటర్లపై ఫోకస్ పెట్టారు. రెండు రోజుల పాటు దిల్లోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మైనారిటీల ఓట్లను రాబట్టుకునేందుకు బిజెపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మసీదులకు వెళ్లి ముస్లింలను కలుసుకోవాలని.. వారి సమస్యలు...
ArticlesNews

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!

'దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి... ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ...
News

అగ్నిపథ్‌ వీరుల చేతిలోనే భారత్‌ భవిష్యత్తు – ప్రధాని మోదీ

సరికొత్త ‘అగ్నిపథ్’ పథకానికి మార్గనిర్దేశకులు మీరేనని త్రివిధ దళాల తొలి బ్యాచ్‌ అగ్నివీరులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించి.. అభినందనలు తెలిపారు. ఈ పరివర్తన విధానం సాయుధ బలగాలను పటిష్ఠం చేయడంలో కీలకంగా మారుతుందని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు...
1 2 3 16
Page 1 of 16