ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభం
దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనకపురి-బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే...