జమ్మూ కశ్మీర్లో అయిదుగురు ఉగ్రవాదుల పట్టివేత
జమ్మూ: జమ్మూకశ్మీర్ పోలీసులు మొత్తం అయిదుగురు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారు. ఉత్తర కశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటీవల స్థానికేతర కార్మికులను చంపడం,...









