archive#PAK

News

జమ్మూ క‌శ్మీర్‌లో అయిదుగురు ఉగ్రవాదుల పట్టివేత

జమ్మూ: జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు మొత్తం అయిదుగురు ఉగ్రవాదుల‌ను ప్రాణాల‌తో ప‌ట్టుకున్నారు. వీరు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వారు. ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటీవల స్థానికేతర కార్మికులను చంపడం,...
News

పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది

ఇస్లామాబాద్‌: ఈ వారం ప్రారంభంలో మస్జిద్-ఎ-నబవిలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అతని పరివారంపై పోకిరి నినాదాలు చేశారంటూ న‌మోదైన కేసులో మాజీ ప్రధాని, పీటీఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయనున్నట్టు అంతర్గత మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. మస్జిద్-ఎ-నబవి...
News

ల్యాప్​టాప్​ లేక ప్రధాని ప్రోగ్రామ్​ లైవ్​ ఇవ్వలేకపోయారట!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైనందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్(పీటీవీ).. 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. కొత్తగా ఎన్నికైన ప్రధాని షరీఫ్‌ ఏప్రిల్‌ 24న లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్...
News

పాక్‌కు చదువు పేరుతో వెళ్ళి ఉగ్రవాదులుగా మారుతున్న క‌శ్మీర్ యువత

17 మంది కాల్చివేత న్యూఢిల్లీ: అధికారిక వీసాలపై పాకిస్తాన్‌కు వెళ్ళి తిరిగి లోయలోకి చొరబడిన 17 మంది క‌శ్మీరీ యువకులు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మరణించారు. లోయలో రెచ్చగొడుతున్న ఉగ్రవాదాన్ని స్వదేశీ ఉద్యమంగా చిత్రీకరించడానికి ఐఎస్ఐ కొత్త పద్ధతిని అవలంబించిందని అధికారులు...
News

క‌రాచీలో పేలింది సూసైడ్ బాంబ‌రే!…

క‌రాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో పేలింది బుర‌ఖా ధ‌రించిన సూసైడ్ బాంబ‌రే. నిన్న సంభ‌వించిన ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్దరు చైనీయులు సహా న‌లుగురు దుర్మ‌ర‌ణం పాలైన సంగతి తెలిసిందే. https://twitter.com/i/status/1518976606735597569 మధ్యాహ్నం 2:30 గంటలకు ఇది జ‌రిగింది. ఆ పేలుడులో...
News

జమ్మూ-కశ్మీర్​లో మోడీ పర్యటనపై విషం కక్కిన పాకిస్తాన్

న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై పాకిస్థాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్టు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్‌ విదేశాంగ శాఖ అభివర్ణించింది. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్​లో ఆర్టికల్‌...
News

పుల్వామాలో భారీ ఎన్ కౌంట‌ర్‌: లష్కరే తోయిబా ముఖ్య ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తోయిబాకు డిప్యూటీ కమాండర్​ ఇన్​ చీఫ్​ ఆరిఫ్​ హజార్​ సహా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని సైనికాధికారులు తెలిపారు. తొలుత...
News

ఏడుగురు పాక్ పౌరుల‌పై నిషేధం!

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతూ, జమ్మూ-కశ్మీరులో దాడులకు పాల్పడుతున్నందుకు ఏడుగురు పాకిస్థాని పౌరుల‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్యలను చేపట్టింది. జమ్మూ-కశ్మీరు సీఐడీ...
News

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన తాలిబాన్లు

కాబూల్‌: పాకిస్థాన్ ఈ నెల 16న ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్త్, కునార్ ప్రావిన్స్ ల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై తాలిబాన్...
News

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు: 30 మంది మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై ఏప్రిల్ 15, శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ మేర‌కు ఆఫ్ఘనిస్తాన్‌లోని స్థానిక అధికారులు ధ్రువీక‌రించారు. వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 30 మంది మరణించారు. ఖోస్ట్...
1 4 5 6 7 8 15
Page 6 of 15