archive#PAK

News

పెషావర్‌లో ఆత్మాహుతి దాడి…! ఉగ్రదాడి.. ఆర్థికమాంద్యంతో పాకిస్థాన్‌ విలవిల

విషపూరితమైన పాము.. పెంచుకున్న వారినే కాటు వేస్తుంది అన్నట్లుగా... ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్తాన్‌ను వారే కాటు వేస్తున్నారు. ఒకవైపు ఆకలి కేకలతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌‌లో ఇప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పెషావర్‌ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు....
ArticlesNews

పాక్‌ రూపాయి మరింత పతనం.. అంతా అల్లా దయ అంటున్న ఆర్థిక మంత్రి!

మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైంది పాకిస్థాన్‌ దేశ పరిస్థితి. నగదు కొరతతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న పాక్‌ కరెన్సీ విలువ భారీగా క్షీణిస్తోంది. శుక్రవారం డాలర్‌ మారకంలో దేశ కరెన్సీ విలువ ఇంతకు ముందెన్నడూ లేని కనిష్ఠం రూ.262.2 స్థాయికి...
News

పాక్​ వలపు వలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి!

న్యూఢిల్లీ: వలపు వలలో చిక్కుకుని పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డ్రైవర్​గా పనిచేసే ఓ వ్యక్తి పాక్ వలపు వలలో చిక్కుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే, అతడిని పాకిస్తాన్‌కు...
News

పాక్ నుండి ఉగ్రదాడులు పెరిగే అవకాశం.. భారత్ ఆందోళన

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆ జాబితా నుండి తొలగించడం వల్లన జమ్మూ కాశ్మీర్ పై ఉగ్రదాడులు పెరిగే అవకాశం ఉన్నదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రే జాబితాలో ఉన్నప్పుడు...
News

పాక్‌ లో ప్రార్ధనలు చేస్తుండగా మాజీ జడ్జి కాల్చివేత

ఖారన్‌: మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఫెడరల్‌ షరియత్‌ కోర్టు మాజీ జస్టిస్‌, బలోచిస్తాన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌ను హత్య చేశారు. ఖారన్‌ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌పై అటాక్‌ జరిగింది. మసీదు బయట...
News

అత్యంత ప్రమాదకర దేశాలలో పాకిస్తాన్ ఒకటి… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

లాస్ ఏంజిల్స్‌: అమెరికా పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నిక కోసం నిధుల సేకరణకు డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుతూ పాక్‌...
News

హరిద్వార్, రిషికేశ్​లకు ‘జైషే మహ్మద్’ బెదిరింపులు

హరిద్వార్​: ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అక్టోబరు 25, 27 తేదీల్లో హరిద్వార్​, రిషికేశ్​లలో బాంబు దాడులకు పాల్పడతామని జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థ లేఖ రాసింది. హరిద్వార్ రైల్వే పోలీసులకు ఈ లేఖ పంపింది....
News

ఉగ్రవాదుల కిరాతకం.. మరో కశ్మీర్ పండిట్ హత్య

కశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలోని చౌదరీ గుండ్ ఏరియాలో పురాన్ క్రిషన్ భట్ అనే వ్యక్తిని అతని ఇంటి వద్దే కాల్చి చంపారు. భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాన్ క్రిషన్...
News

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన ఆర్మీ శునకం మృతి

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ శునకం 'జూమ్‌' మృతి చెందింది. శ్రీనగర్​లోని వెటర్నటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్‌.. గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు....
News

పాక్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికల అపహరణ!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికలు అపహరణకు గురవడంతో మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హిందూ బాలికలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. తాజాగా పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ హిందూ బాలికను దుండగులు అపహరించుకుపోయారు....
1 2 3 15
Page 1 of 15