archive#PAK

News

J-K డీలిమిటేషన్‌పై పాకిస్థాన్‌ ‘ప్రహసన తీర్మానాన్ని’ తిర‌స్క‌రించిన భార‌త్‌

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మంగళవారం (మే 17) చేసిన 'ప్రహసన తీర్మానాన్ని' భారతదేశం తిరస్కరించింది. భారతదేశ అంతర్గత విషయాలపై ఆ దేశానికి ఎటువంటి అధికారం లేదని పేర్కొంది. “భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ, క‌శ్మీర్‌లో డీలిమిటేషన్ అంశంపై పాకిస్తాన్...
News

ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే పండిట్లపై దాడులు

ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే మిలిటెంట్లు క‌శ్మీరీ పండిట్‌లను, స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. జమ్మూ...
News

పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ ఆగంతుకుడు కాల్చిచంపాడు. పెషావర్‌లోని సర్బంద్ ఏరియాలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. మృతుల పేర్లు సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38) కాగా వీరిద్దరూ...
News

రాహుల్ భట్ హత్య, పోలీసుల‌ జులంపై సిట్ దర్యాప్తు

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా క‌శ్మీర్‌: రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఖండించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో...
News

కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను బ‌లితీసుకున్న ఉగ్రవాదుల హతం!

క‌శ్మీర్‌: నిన్న కశ్మీర్ పండిట్ రాహుల్ భ‌ట్‌ను, నేడు కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్‌ను బ‌లితీసుకున్న ఉగ్ర‌వాదుల‌ను నేడు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. అయితే, తప్పించుకునేందుకు...
News

కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్‌ను చంపిన ఉగ్రవాదులు!

కశ్మీర్: పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్‌ ఒకరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం అతనిని ఇంటి వద్దే కాల్చిచంపారు. దీంతో గత 24 గంటల్లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వారి సంఖ్య రెండుకు చేరింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ను...
News

కశ్మీర్‌ పండిట్ దారుణ హత్య!

క‌శ్మీర్‌: జమ్మూ-కశ్మీరులోని బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగిని ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్య చేశారు. కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్‌ పథకంలో ఆయన చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. గుర్తు తెలియని...
News

భాగ్య‌న‌గ‌రంలో నలుగురు ఉగ్రవాదుల రెక్కీ!

భాగ్య‌న‌గ‌రం: తెలుగు రాష్ట్రం భాగ్య‌న‌గ‌రంలో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఈ మేర‌కు హరియాణా పోలీసులు త‌మ‌ విచారణతో గుట్టు ర‌ట్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కీలకాంశాలను...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం!

కశ్మీర్​: జమ్ముకశ్మీర్ అనంతనాగ్​ జిల్లా పహల్గాం అట‌వీ ప్రాంతంలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్...
News

సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు

చైనా, పాకిస్తాన్‌ల‌కు షా పరోక్ష హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ‘ఇది నయా భారత్‌... సరిహద్దుల వద్ద కవ్వింపునకు దిగితే ఎవరినీ ఉపేక్షించం... అమెరికా, ఇజ్రాయెల్‌ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చ‌రించారు. జమ్మూ...
1 3 4 5 6 7 15
Page 5 of 15