ఆ పావురం పాక్ గూఢచారి
ఒక అనుమానాస్పద గూఢచార పావురాన్ని అంతర్జాతీయ సరిహద్దులో పట్టుకున్నట్టు భద్రతాదళ అధికారులు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లా మన్యారి గ్రామస్థులు హిరానగర్ సెక్టార్ వద్ద దొరికిన ఒక పావురాన్ని స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు. అది పాకిస్థాన్ బోర్డర్...


