archive#MAOISTS

News

బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ అధికారిని కాల్చి చంపిన మావోలు

బీజాపూర్‌: ఛత్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్​ కమాండెంట్​ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు...
News

పేట్రేగిపోతున్న మావోయిస్టులు.. ఒడిశాలో వాహనాల ధ్వంసం!

బ‌రంపురం: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సమీప గ్రామాల్లో...
News

పార్టీలో వేధింపులు… మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు!

భాగ్య‌న‌గ‌రం: నిషేధిత మావోయిస్టు పార్టీ చెర్ల ఎల్‌జిఎస్ గ్రూపున‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మంగళవారం తెలంగాణ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఎదుట తిరుగుబాటు సంస్థపై ఆరోపణలు చేస్తూ లొంగిపోయింది. త‌న‌ను ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడుతోపాటు...
News

తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల అప్ర‌మ‌త్తం

రాయ్‌పూర్‌: తెలంగాణ-ఛత్తీస్​గఢ్ స‌రిహ‌ద్దుల్లో సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఏవోబీలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్పుల సంఘటన నుంచి మావోయిస్టు నాయ‌కులు త‌ప్పించుకుని ఏవోబీలోకి ప్ర‌వేశించిన‌ట్టు నిఘా వ‌ర్గాలకు స‌మాచారం అంద‌డంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు గాలింపు చర్యలు...
News

ఛత్తీస్‌గఢ్​లో ఎదురు కాల్పులు

ఆరుగురు మావోయిస్టుల మృతి రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్​ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్​ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్​కౌంటర్ జరిగినట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్‌గఢ్‌ పెసపాడు...
News

రైలు పట్టాలు తొలగించిన మావోలు

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం, దంతేవాడ జిల్లా భాన్సీ, కమలూర్‌ మధ్యలో మావోయిస్టులు రైలు పట్టాలు తొలగించారు. దీంతో కిరండోల్‌ నుండి విశాఖపట్నంకి ఐరన్‌ ఓర్‌ లోడుతో వెళుతున్న రైలు పట్టాలు తప్పి 20 బోగీలు పడిపోయాయి. సాయుధులైన మావోయిస్టులు 50 నుండి...
News

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే మృతి, గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులతో లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో రవి వర్మ, భవానీ ఇళ్లతోపాటు...
News

బీజాపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కిడ్నాప్

బీజాపూర్‌: ప్రధాన​మంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎమ్​జీఎస్​వై) పథకం కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్​లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్​, అటెండర్​ను మావోయిస్టులు కిడ్నాప్‌​ చేశారు. అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్​వై కింద...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐదుగురి గ్రామీణుల కిడ్నాప్

మావోయిస్టుల దుశ్చ‌ర్య‌ సుక్మా: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా కొంటా బ్లాక్​లోని క్వాయిల్ గ్రామానికి చెందినవారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌, ముగ్గురు మావోల మృతి

దంతెవాడ‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌హిళా మావోయిస్టుల మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్‌ మృతి చెందారు. దంతెవాడ జిల్లా అడ్వాల్‌-కుంజెరాస్‌ అటవీప్రాంతంలో...
1 2 3 4 6
Page 2 of 6