archive#MAOISTS

News

చత్తీస్గడ్ అడవులలో ఎన్కౌంటర్ : ముగ్గురు మావోయిస్టులు హతం : కొనసాగుతున్న కూంబింగ్

ఛత్తీస్‌గడ్ ‌లోని బీజాపూర్‌లోని గల్గాం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ నక్సలైట్లు ఉన్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు ఉసూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూంబింగ్‌ చేపట్టాయి. బలగాలను గమనించిన...
News

కరోనాతో మావోయిస్టు అగ్రనేత మృతి వార్త ఖరారు

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ హెచ్‌బీ అలియాస్‌ లక్మాదాదా కరోనాతో మృతి చెందాడు. ఈ విషయాన్ని కొత్తగూడెం జిల్లా ఎస్పీ దత్‌ ధ్రువీకరించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం సామాజిక మాధ్యమాల్లో...
News

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు – ఆరుగురు మావోలు హతం

విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా...
News

నెత్తురోడిన గడ్చిరోలి

మహారాష్ట్రలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు....
News

కరోనాతో మృతి చెందుతున్న మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ బస్తర్‌ అటవీ ప్రాంతాల్లో కరోనాతో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మంగళవారం అక్కడి పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇటీవల దండకారణ్య ప్రాంతంలో సుకుమా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతాల్లో దాదాపు 100...
News

మావోయిస్టుల ద్వారా… ఏజెన్సీ గ్రామాల్లో కరోనా వ్యాప్తి..

కరోనా బాధిత మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే తగిన వైద్య సహాయం అందజేస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ వెల్లడించారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు.. చికిత్స తీసుకోకుండా...అటవిలోని గిరిజన గ్రామాల్లో వైరస్ విస్తరణకు కారణమవుతున్నారని హెచ్చరించారు. దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్‌,...
News

మావోయిస్టు కమాండర్ హతం

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ మరువక ముందే ఆదివారం తుపాకుల మోతతో అక్కడి అడవులు మరోసారి దద్దరిల్లాయి. దంతెవాడ జిల్లాలో జవాన్లకు మవోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మిలీషియా కమాండర్‌...
News

మావోలూ! ఇక రోజులు లెక్కెట్టుకోండి : సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్ హెచ్చరిక

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో నెత్తురు పారించిన నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు పేర్కొన్నారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక...
News

నక్సల్స్ చెరలో ఉన్న జవాను విడుదల

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్‌ ఆ జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్‌ క్యాంపుకు చేరుకోనున్నారు....
News

మావోలకు దీటుగా బదులిస్తాం – హోం మంత్రి అమిత్ షా

మావోయిస్టుల రక్తపాతాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తోన్న అమిత్‌ షా, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన నేపథ్యంలో హుటాహుటీన...
1 2 3 4 5 6
Page 4 of 6