archive#MAOISTS

News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీగా మావోల లొంగుబాటు!

సుకుమా: ఛత్తీస్​గఢ్​లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ సమక్షంలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరిపై లక్ష రూపాయల రివార్డు ఉండగా.. మిగతా వారందరిపై పది వేల రూపాయల రివార్డు ఉన్నట్టు...
News

మావోయిస్ట్ హిడ్మా కోసం వేట‌!

భాగ్య‌న‌గ‌రం: మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, ములుగు,...
News

మావోయిస్టు నేత ఆర్కే మృతి

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. దక్షిణ బస్తర్‌ అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కూడా అధికారికంగా...
News

ఒడిశాలో ముగ్గురు మావోయిస్టులు హతం

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఒక మావోయిస్టు మృతి చెందారు. ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. తులసీ ఫారెస్ట్ రేంజ్ లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు...
News

బెదిరించి, సరుకులు పట్టుకుపోయిన మావోలు

కోడంచెరి: కేరళలోని కోజికోడ్‌ జిల్లా, కోడంచెరి పంచాయతీలోని వట్టచిరా అటవీ కాలనీలో సాయుధ మావోయిస్టులు ప్రజలను బెదిరించి ఆహార పదార్థాలను తీసుకెళ్లారని ఫిర్యాదు నమోదైంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం... 16వ తేదీ రాత్రి మావోయిస్టులు ఊర్లోకి వచ్చారు. అయితే,...
News

ఏవోబీలో ఎదురుకాల్పులు!

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో భ‌ద్ర‌తా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పుల జ‌రిగాయి. మావోయిస్టులు త‌ప్పించుకున్నారు. అగ్ర నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి...
News

ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి..

ఛత్తీస్‌గఢ్ ‌లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి సుందర్‌రాజ్‌ తెలిపారు....
News

ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ – మావోయిస్టు కమాండర్ మృతి

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా అగుడోంగ్రీ - పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ కుంజం బీమా(25) మృతి చెందారు.చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అగుడోంగ్రీ-పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు...
News

విశాఖ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు

విశాఖ జిల్లా పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరిపాయి. అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు...
News

తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు.‌.‌ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా...
1 2 3 4 5 6
Page 3 of 6