కశ్మీర్ పండిట్లకు మళ్ళీ ఉగ్ర హెచ్చరిక… లోయను ఖాళీ చేసేందుకు యత్నం… అప్రమత్తమైన కేంద్రం
కశ్మీర్: ఉగ్రవాదుల లక్షిత హత్యల నేపథ్యంలో సామూహిక వలసలకు కశ్మీర్ పండిట్లు ప్రభుత్వానికి హెచ్చరించడంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. పండిట్లు తమ శిబిరాలను వీడి వెళ్ళకుండా చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లోని మైగ్రెంట్ పండిట్ క్యాంప్స్ను సీల్ చేసింది.ఇరవై నాలుగు గంటల్లోగా...









