archive#KASHMIR

News

మారని పాకిస్థాన్ వక్రబుద్ధి!

కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామంటూ కారుకూతలు న్యూఢిల్లీ: కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్‌ను భారత్ మందలించిన పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ పాడిన పాత పాటనే పాడుతోంది. పాకిస్తాన్ అగ్ర నాయకత్వం శనివారం...
News

కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో మువ్వన్నెల జెండా రెప‌రెప‌లు

ప‌తాకంతో వీధుల్లో యువ‌త సంబ‌రాలు లాల్ చౌక్‌: జమ్మూ కశ్మీర్ శ్రీనగర్‌లోని లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద బుధవారం భారత త్రివర్ణ పతాకాన్ని స్థానిక కాశ్మీరీ ముస్లింలు ఎగురవేశారు. లాల్ చౌక్ లో 73వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా...
News

గోమాత‌ల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట‌

రాంబన్: గోమాత‌ల‌ అక్ర‌మ ర‌వాణాను పోలీసులు అడ్డుకున్నారు. జ‌మ్మూక‌శ్మీర్ ప‌రిధి, రాంబ‌న్ జిల్లాలో నిత్యం ప‌శువుల అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంది. దీనిని అడ్డుకునే నిమిత్తం రాంబ‌న్‌, చందర్‌కోట‌, బ‌టోటే ప్రాంతాల పోలీసు బృందాలు ఏక‌మై త‌మ త‌మ ప‌రిధిలో ప‌టిష్ఠ‌మైన చెక్...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్!

ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం క‌శ్మీర్‌: కశ్మీర్​లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య శనివారం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. షోపియాన్​లోని చౌగామ్​ ప్రాంతంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు....
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరుల హతం

క‌శ్మీర్‌: జ‌మ్మూకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలోని రాంభాగ్​లో బుధ‌వారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. Source: EtvBharat మరిన్ని...
News

నక్కిన తీవ్రవాదుల కోసం ముమ్మర వేట!

కశ్మీర్‌: పూంచ్‌ అడవుల్లో నక్కిన తీవ్రవాదుల కోసం భారత భద్రతా దళాలు ముమ్మంగా వేట కొనసాగిస్తున్నాయి. సుమారు నాలుగు వేల మంది జవాన్లు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నెలలో తొమ్మిది మంది భారత సైనికులు కశ్మీర్‌లో వీరమరణం పొందినప్పటి నుండి,...
News

జమ్మూ కశ్మీర్ లో జైషే మహ్మద్‌ కమాండర్ కాల్చివేత‌!

న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్‌ కమాండర్‌ షామ్‌ సోఫీగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం జ‌రిగింది. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)...
News

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం!

జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇటీవలే ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌, టీచర్‌ను హత్య చేసిన ద రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. వారితో పాటు మరో...
News

ఆ మృతులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుడు!

ముస్లింలను వేరు చేసి, హిందువులను కాల్చిన ముష్కరులు జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో మృత్యువాత పడిన వారు సంగం సఫకదళ్‌లో ఉన్న బాయ్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు హిందూ టీచర్లు. జమ్మూ కశ్మీర్‌లో తాజాగా ఇద్దరిని ముష్కరులు బలితీసుకున్న...
News

కశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు

కశ్మీర్‌: కశ్మీరీ పండిట్లపై జమ్మూ కశ్మీర్‌లో ఎన్నో ఏళ్లుగా దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కూడా మరో కశ్మీరీ పండిట్‌ను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. జమ్ముకాశ్మీర్‌లో గంటవ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మెడికల్‌ స్టోర్‌ యజమానినే కాకుండా మరో...
1 4 5 6 7 8
Page 6 of 8