archive#KASHMIR

News

కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు!

కశ్మీర్‌: సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు సైన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను కట్టడి చేయడం, యువత ఉగ్రవాదంవైపు మళ్లకుండా చూడడం వంటి బహుముఖ వ్యూహాలను...
News

కశ్మీర్​లో​ వరుస ఎన్‌కౌంటర్లు… లష్కరే కమాండర్ సహా నలుగురు ముష్కరులు హతం…పలువురి అరెస్ట్

కశ్మీర్​: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు ఎన్​కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. మరో ముగ్గురిని ప్రాణాలతో పట్టుకున్నారు. పుల్వామా, అనంత్​నాగ్​ జిల్లాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. పుల్వామా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు, అనంత్​నాగ్​ జిల్లాలో...
News

కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం చారిత్రక అబద్దం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం, మహారాజా హరి సింగ్ సమస్యలు సృష్టించారని చెప్పడం, ఆయన భారత దేశంలో చేరడానికి తటపటాయించారని చెప్పడం చారిత్రక అబద్ధం అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అసలు కశ్మీరు విషయంలో...
News

పదాతి దళ 76వ దినోత్సవాన్ని జరుపుకొన్న భారత సైన్యం

కశ్మీర్‌: భారత సైన్యంలో అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం దేశానికి అందించిన సేవలు గుర్తించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 27న పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 27 వ తేదీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి...
News

కశ్మీర్​లో ఇద్దరు యూపీ కూలీల హత్యకు కారకుడైన హైబ్రిడ్​ ఉగ్రవాది హతం

కశ్మీర్: జమ్ముకశ్మీర్​లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అరెస్ట్​ అయిన లష్కరే తోయిబా 'హైబ్రిడ్ ఉగ్రవాది' ఇమ్రాన్​ బషీర్ మరో ముష్కరుడి చేతిలో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్​ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.....
News

కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ!

పట్నా: భారతదేశంలోని కశ్మీర్‌ను బీహార్‌ విద్యాశాఖ వేరే దేశమని అనుకుంటోంది. అంతేకాదండోయ్‌... తాము రూపొందించి ఓ పరీక్షల్లో కశ్మీర్‌ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు? అని ఓ ప్రశ్న సంధించింది. ఈ పరిణామానికి నివ్వెరపోవడం విద్యార్థుల వంతయింది. బీహార్‌లో జరుగుతున్న...
News

కశ్మీర్​లో ఉగ్రదాడి… ఇద్దరు యూపీ కూలీలు మృతి…. ఉగ్రవాది అరెస్టు

కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రెనేడ్ దాడిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని హర్మేన్ ప్రాంతంలో ఈ ఘటన...
News

కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు

కశ్మీర్​: జమ్ముకశ్మీర్​ ప్రజల్లో జాతీయవాదాన్ని నింపేందుకు భారత సైన్యం 108 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని నెలకొల్పింది. హంద్వారా ప్రాంతంలోని లాంగేట్​ పార్క్ ఆవరణంలో ఓ బ్యాంకు సహకారంలో జాతీయ పతాకాన్ని నెలకొల్పినట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. మరిన్ని జాతీయ,...
News

కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి!

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు...
News

కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ మృతి

కశ్మీర్: కశ్మీర్‌ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం.. అల్తాఫ్ తుదిశ్వాశ విడిచాడు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ఐదేళ్ళుగా తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మరణవార్తను కుమార్తె రువాషా...
1 2 3 8
Page 1 of 8