archiveINDIA

News

పీఎఫ్‌ఐ ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగింపు!

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) అధికారిక ఖాతాను ట్విట్టర్‌ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్‌ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పాపులర్‌ ఫ్రంట్‌కు సంబంధించిన...
News

పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం!

ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్​ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా(పీఎఫ్​ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళ‌పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక...
News

నేడు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

తిరుప‌తి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు.. వైఖానస ఆగమోక్తంగా మంగళవాద్యాల నడుమ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 5.30...
News

మైసూరులో దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం

మైసూరు: మైసూరులో నయనానందకరంగా పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే ఈ ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. మైసూరులోని చాముండి కొండలపై ఉన్న...
News

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను...
News

ఐరాస వేదికగా పాక్ ప్రధాని కుయుక్తులు.. గట్టిగా గుణ‌పాఠం చెప్పిన భారత్!

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్​కు భారత్ దిమ్మతిరిగి పోయేలా బదులిచ్చింది . పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రసంగం అనంతరం భారత్‌ ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుని దాయాది దేశం కుయుక్తులను ఎండగట్టింది. అంతర్జాతీయ వేదికపై తప్పుడు...
News

ట‌ర్కీ వ‌క్రబుద్ధి!

ట‌ర్కీ: ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డొగాస్ మ‌రోసారి భార‌త్‌పై త‌న వ‌క్ర‌బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకున్నాడు. యుఎన్ఒ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో క‌శ్మీర్ అంశాన్ని లేవ‌నెత్తారు. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు శాంతి నెల‌కొన‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఇది దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, క‌శ్మీర్‌లో శాంతి నెల‌కొనాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ...
News

బ్రిటన్‌లో హిందువుల‌పై దాడిని ఖండించిన భారత్

లీసెస్టర్‌: లీసెస్టర్‌లో భారతీయ సమాజంపై జరిగిన హింసను బ్రింతోం లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు గురైన వారికి రక్షణ కల్పించాలని కోరింది. “లీసెస్టర్‌లో భారతీయ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన హింస, హిందూ...
News

బ్రిటన్ రాణి అంత్యక్రియలలో పాల్గొననున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ 2.. అంత్యక్రియలకు హాజరుకానున్నారు. భారత్ తరఫున ద్రౌపదీ ముర్ము రాణికి నివాళులు అర్పిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపదీ ముర్ముకు ఇదే తొలి...
News

పెట్రోలింగ్‌ పాయింట్‌-15 నుంచి వెనక్కి మళ్ళిన భారత్‌, చైనా బలగాలు

తూర్పు లడ్డాఖ్ ‌లోని గోగ్రా-హాట్ ‌స్ప్రింగ్స్ ‌లో వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ (పీపీ)-15 నుంచి భారత్‌, చైనా బలగాలు సోమవారం వెనక్కి మళ్లాయి. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక, మౌలిక వసతులను తొలగించాయి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే రెండు...
1 3 4 5 6 7 27
Page 5 of 27