archiveINDIA

News

కరోనా టీకాల ప్రక్రియ కొంతకాలం నిలిపివేత

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కరోనా టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కేటాయించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖకు సరెండర్ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 2022-23 బడ్జెట్‌లో...
ArticlesNews

చోళులు హిందువులా? లేదా మతం లేని తమిళులా?

చోళులు హిందువులా? లేక పొన్నియన్ సెల్వన్ I సినిమా విజయం తర్వాత కొన్ని వర్గాలు చెప్పుకుంటున్నట్టుగా మతం లేని తమిళులా? మొదటి నుండి డీఎంకే భావజాల ప్రభావంతో తమిళనాడులో ఏదో ఒక వంకతో హిందూ వ్యతిరేక వాదనలు వ్యాప్తి చేయడం జరుగుతూ...
News

ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు నిషేధించాలి?

భాగ్య‌న‌గ‌రం: ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎఫ్ఏ)కు రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరడం. గల్ఫ్​ దేశాల నుంచి హవాలా డబ్బులు రావడం కల్లోలంగా...
News

ఆంగ్ల భాషను దేశం నుండి మెల్లమెల్లగా వెళ్ళగొట్టాలి: అమిత్‌ షా

న్యూఢిల్లీ: మన బానిసత్వంకు చిహ్నంగా మిగిలిన ఆంగ్ల భాషను దేశం నుండి మెల్లమెల్లగా వెళ్ళ‌గొట్టాలనే ప్రయత్నాలు దేశంలో ప్రారంభం అవుతున్నాయి. విద్యా సంస్థల్లో బోధన ఆంగ్ల భాషలో ఉండరాదని, ఇంగ్లీష్‌ భాష వాడుతున్న చోట క్రమంగా హిందీని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి...
News

స్విస్ బ్యాంక్ ఖాతాల వెల్ల‌డి!

సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా జాబితాను భారత్‌కు అంద‌జేసిన స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్‌: స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ పౌరులు/సంస్థలకు చెందిన అకౌంట్ల వివరాలతో కూడిన నాలుగో జాబితా భారత్‌కు చేరింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్టు...
News

బ్రిటన్‌ హోం మంత్రి వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం

న్యూఢిల్లీ: గత నెలలోనే బాధ్యతలు చేపట్టిన, భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీసా పరిమితి దాటిన తర్వాత కూడా చాలా మంది భారతీయులు బ్రిటన్‌లోనే ఉంటున్నారని, గతేడాది ఇరుదేశాల...
News

5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్‌...
News

పీఎఫ్‌ఐ ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగింపు!

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) అధికారిక ఖాతాను ట్విట్టర్‌ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్‌ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పాపులర్‌ ఫ్రంట్‌కు సంబంధించిన...
News

పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం!

ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్​ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా(పీఎఫ్​ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళ‌పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక...
News

నేడు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

తిరుప‌తి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు.. వైఖానస ఆగమోక్తంగా మంగళవాద్యాల నడుమ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 5.30...
1 2 3 4 5 6 27
Page 4 of 27