archiveINDIA

News

భారత్ జీ20 ప్రెసిడెన్సీ.. లోగో, థీమ్, వెబ్ సైట్‌ను ఆవిష్కరించిన ప్రధాని

న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత్ జీ20 ప్రెసిడెన్సీ (అధ్యక్షత) చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత...
News

సవాళ్ళలోనూ స్థిరంగా భారత ఆర్థిక వ్యవస్థ

న్యూఢిల్లీ: భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, మాంద్యం ముంగిట పలు దేశాలు నిలుచున్నప్పటికీ భారత్‌ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడుతోందని ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ అన్నారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) వెర్చువల్‌...
News

ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే….మోదీ

బెంగళూరు: ‘‘మిగతా ప్రపంచమంతా నానా సంక్షోభాల్లో చిక్కిన వేళ భారత్‌ మాత్రమే అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ అతి పెద్ద ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆర్థికవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్న విషయమిది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మన దేశంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది’’ అని...
News

రక్షణ అవసరాల కోసం భారత్‌పై ఆధారపడ్డ ఆఫ్రికా దేశాలు… ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నివేదిక

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశాలు తమ నౌకా, వైమానిక, రక్షణ ఉపకరణాలు సమకూర్చుకునేందుకు భారత్‌పైనే ఆధారపడ్డాయని ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ‘రీఇన్విరోగేటింగ్‌ ఇండియాస్‌ ఎకనమిక్‌ ఎంగేజ్‌మెంట్స్‌ విత్‌ సదరన్‌ ఆఫ్రికా’ నివేదికలో స్పష్టంచేసింది. ‘ 2017–2021 కాలంలో మారిషస్, మొజాంబిక్, సీషెల్స్‌ వంటి...
News

డిసెంబర్‌ నుంచి భారత్‌ నేతృత్వంలో జీ20

న్యూఢిల్లీ: భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్ళు, వడ్డీరేట్ల పెంపు, డిమాండ్‌ మందగమనం వంటి  అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్‌ డిసెంబర్‌ ఒకటోతేదీ నుంచి జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండొనేషియా నుంచి స్వీకరించనుంది.  2023...
News

కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం చారిత్రక అబద్దం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం, మహారాజా హరి సింగ్ సమస్యలు సృష్టించారని చెప్పడం, ఆయన భారత దేశంలో చేరడానికి తటపటాయించారని చెప్పడం చారిత్రక అబద్ధం అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అసలు కశ్మీరు విషయంలో...
News

పాక్ నుండి ఉగ్రదాడులు పెరిగే అవకాశం.. భారత్ ఆందోళన

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆ జాబితా నుండి తొలగించడం వల్లన జమ్మూ కాశ్మీర్ పై ఉగ్రదాడులు పెరిగే అవకాశం ఉన్నదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రే జాబితాలో ఉన్నప్పుడు...
News

ప్రపంచంలోనే ఎత్తయిన శివయ్య విగ్రహం!

నాథ్‌ద్వారా: రాజస్తాన్‌ నాథ్‌ద్వారాలో నెలకొల్పిన ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం నేటి నుంచి ప్రజలకు దర్శనమివ్వనుంది. 369 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని సీఎం గహ్లోత్‌ ఆవిష్కరించనున్నారు. గంటలకు 250 కి.మీ వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా, 250 ఏళ్ళపాటు నిలిచేలా...
News

భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస

మాస్కో: బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉన్న భారత దేశం ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ఉంటూ అభివృద్ధి చెందుతుండటం గురించి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రస్తావిస్తూ భారత దేశ వృద్ధి అద్భుతమని కొనియాడారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన...
News

అణు సిద్ధాంతానికి ఆది గురువు భారతదేశమే…

జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభలో వక్తలు మచిలీపట్నం: అను సిద్ధాంతానికి ఆది గురువు భారతదేశమేనని, ప్రపంచానికి నాగరికతను, విజ్ఞానాన్ని నేర్పింది భారతీయులేనని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం ఉదయం 11 గంటలకు...
1 2 3 4 5 27
Page 3 of 27