archiveINDIA

News

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్‌ విభాగం నుంచి మరొకటి భారత్‌ ఖాతాలో ప‌డింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షట్లర్‌...
News

కొత్త తరం విమానం హన్సా స‌క్సెస్

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్‌ రీసెర్చ్-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL), బెంగళూరు వారు రూపొందించి, అభివృద్ధి చేసిన హంసా న్యూ జనరేషన్ (NG) విమానం, శుక్రవారం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) విమానాశ్రయం నుండి ప‌రీక్షించింది. ఇది విజయవంతమైంది. 4000...
News

పారా ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం.. కేంద్ర క్రీడల శాఖ మంత్రిని కలిసిన క్రీడాకారులు

టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్​పోర్ట్​ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్​ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్​ అంటిల్​ కోసం అభిమానులు...
News

బంగ్లాదేశ్ ఏర్పాటులో.. భారత్ విజయానికి 50 ఏళ్లు.. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరుతో ఏడాదిగా ఉత్సవాలు.. విశాఖ చేరుకున్న ఉత్సవ జ్యోతి..

భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి పూర్తి సహకారం అందించింది. ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని 'స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్​'గా ప్రకటించారు. భారత...
News

 దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా..

అఫ్గానిస్థాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్...
News

భారత్ అమెరికా సంబంధాల పటిష్ఠతకు ఇరు దేశాల ఉన్నతాధికారుల సమావేశం

భారత్, అమెరికా మధ్య మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగో విడత 2+2 మంత్రుల స్థాయి సమావేశానికి ముందు ఇరు దేశాల ఉన్నతాధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. మంత్రుల సమావేశం సన్నద్ధపై సమీక్షతో పాటు రక్షణ, ప్రజారోగ్యం, ఆర్థిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పురగోతిపై...
News

భారత నౌకా వాయు దళానికి.. అత్యున్నత ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారం..

రక్షణ రంగంలో అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్ కకలర్స్ను అందుకోవడం లో నావికా దళం ముందుంటుంది. 1951 మే 27న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. భారత నౌకాదళానికి తొలిసారిగా ఈ తరహా పురస్కారాన్ని అందించారు. తర్వాత కాలంలో దక్షిణ నౌకాదళం, తూర్పునౌకాదళం,...
News

భారత్ లో అతిపెద్ద శాస్త్రీయ అధ్యయనం… గిన్నిస్ రికార్డ్స్ లో చోటు

భారత్ లోని ఆస్పత్రుల్లో చేపట్టిన ఓ అధ్యయనానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది. ప్రపంచంలోనే శాస్త్రీయ సహకారం పొందిన అతిపెద్ద అధ్యయనంగా ఘనత పొందింది. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావాలపై బ్రిటన్‌ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఓ...
News

దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన భారత యుద్ధ నౌకలు

వియత్నాం నౌకాదళంతో సంయుక్త విన్యాసాల కోసం భారత తూర్పు నౌకాదళం నుంచి మరో రెండు నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి. ఐ.ఎన్.ఎస్ (INS) రణవిజయ్, ఎన్.ఎస్.ఎస్ కోరాలు ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నాయి. వియత్నాం నేవీ యుద్ధ...
News

భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్

భారత ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటోంది. అయితే ఇది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అసలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని మరోసారి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ...
1 23 24 25 26 27
Page 25 of 27